No Postpone Of APPSC Group 2 Mains Exams: గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలపై గందరగోళం వీడింది. వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా కూడా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. రేపటి నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Ex CM YS Jagan U Turn He Will Present In AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో హాజరుకాలేమని ప్రకటించిన ఆయన తాజాగా సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
Mirchi Crop Procurement: మిర్చి రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆందోళనకు సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటించాయి.
Pension Cut In AP: ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది బీజేపీ, తెలుగు దేశం, జనసేనల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వాటిలో అర్హుల కంటే అనర్హులు ఎక్కువుగా ఉన్నారనే టాక్ నడస్తోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలలో అసలై లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Rekha Gupta Takes Charge As New CM Of Delhi: ఢిల్లీ సీఎం ఎంపిక ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. అనేక మంతనాలు.. లెక్కలు వేసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంను ఎవరో ఎంపిక చేశారు. రేపు ఢిల్లీ గడ్డపై బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Nandamuri Taraka Ratna Vardhanthi Wife Alekhya Left Alone: సినీ నటుడు.. రాజకీయాల్లో కొనసాగుతూ హఠాన్మరణం పొందగా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రాజకీయ పార్టీతోపాటు ఆ కుటుంబం పట్టించకోవడం లేదు. అతడి భార్య ఒంటరిగా మారిపోయారు. పిల్లలతో కలిసి తన భర్త వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Women Employees Work From Home: ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. అంతేకాదు మహిళలకు ఇంటి నుంచి పనిని కల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రెడీ చేస్తోందట.
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
Liquor Price Hike In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో.. ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో తెలుసుకోండి.
Padma Bhushan Balakrishna: తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలయ్యను ప్రత్యేకంగా కలిసి విషెస్ తెలియజేసారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాలయ్యను సత్కరించారు.
Chandrababu Naidu: We Are Working AP Public Hopes And Aspirations: తమకు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక విజయంతో ప్రజల ఆశలు.. ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి రోజు, తొలి గంట నుంచి అదే పనిలో ఉన్నట్లు తెలిపారు.
YS Jagan Questions To Chandrababu On Employees PRC IR And 1st Day Salary Payment: ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు తీరని మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్, ఒకటో తేదీన జీతాల చెల్లింపులు ఏదీ లేదని విమర్శించారు.
YS Sharmila Demands Caste Census In Andhra Pradesh: కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని వైఎస్ షర్మిల సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
Balakrishna: పదవులు తనకు అలంకారం కాదని, పదవులకు తానే అలంకారమని హిందూపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పై నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Sonu Sood Donates 4 Ambulance To Andhra Pradesh: పేదలకు సేవలందిస్తూ 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన సినీ నటుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్కు భారీ విరాళం అందించారు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను విరాళం ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.