Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
Ntr bharosa pension distribution in ap: చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
CM Chandrababu Approves 9 Projects Worth Of 1 Lakh 82k Crores Of Investments: ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతున్నది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టగా దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Chandrababu Review On Irrigation Dept: ఆంధ్రప్రదేశ్ను సశ్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలహారతి పేరిట రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని.. పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
CM Chandrababu Review On Irrigation Projects: ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రం చేసేందుకు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదల కాలంలో గోదావరి జలాలను బానకచర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
New year celebrations 2025: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న హలీడేలేదని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Minister nara Lokesh: ఏపీ మంత్రి నారాలోకేష్ తాజాగా, ఒక ఆసక్తికర వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం తొలుత షాక్ అవుతున్నారు.
Petrol and diesel prices: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
Balakrishna sister: తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బాలకృష్ణ తనకు తమ్ముడు కాదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి భువనేశ్వరి.. ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పింది.. అసలు విషయం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం.
Key Update On APSRTC Free Bus Scheme: ఉచిత బస్సు పథకంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలులో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?
YS Sharmila Demands Free Bus Scheme: అధికారంలోకి ఆరు నెలలు పూర్తయినా ఇంకా ఉచిత బస్సు పథకం అమలు చేయకపోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను నిలదీశారు.
Chandrababu Mass Warns To Land Grabbers: భూముల పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎవరైనా భూముల కబ్జాకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కబ్జాకు పాల్పడడం కాదు ప్రయత్నిస్తే కూడా జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Alla Nani Joining Tomorrow Into Telugu Desam Party అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తన హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన సీనియర్ నాయకుడు ఆళ్ల నాని పార్టీని వీడిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీడీపీలో చేరనుండడంతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీలో కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.