Minister Roja Counter to Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిపై మంత్రి రోజా జోస్యం చెప్పారు. ఎన్ని సీట్లు కూడా వస్తాయో కూడా ముందే చెప్పేశారు. పవన్ కళ్యాణ్కు సైతం కౌంటర్ ఇచ్చారు.
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
CM Jagan Mohan Reddy Narasapuram Tour: నరసాపుర పర్యటనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఆయన కొత్త పేర్లు పెట్టారు.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
Recce on Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రెక్కీ నిర్వహించింది చంద్రబాబు మనుషులేనని వైసీపీ నేత రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ చైర్మన్ ఆరోపణలు చేశారు.
Attack on Chandrababu Naidu: ఎన్టీఆర్ నందిగామ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై దాడి జరిగింది. ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొన్నారు.
Telangana TDP: తెలంగాణలో పార్టీ బలహీనం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు చంద్రబాబు. 2024లో ఏపీలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టారు. దసరా రోజున పార్టీని ప్రకటించిన కేసీఆర్.. త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటించబోతున్నారు.
Revanth Reddy About Chandrababu Naidu: తాను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని కామెంట్స్ చేస్తున్నారు కానీ తనని కాంగ్రెస్ లోకి పంపించిందే చంద్రబాబు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఆ మాటకొస్తే.. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిన వాడే అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
Jagan's Kuppam visit, YSR cheyutha scheme: కుప్పం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్.. తాజాగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మూడవ విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన జగన్.. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న కుప్పం వాసులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, ప్రతీ సోదరుడికి, స్నేహితులకు, ప్రతీ అవ్వకు, తాతకు.. పేరుపేరునా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
Purandeswari Gets Big Shock From BJP: పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బీజేపి హై కమాండ్.. ఆమెపై ఒకటి తర్వాత ఒకటిగా యాక్షన్ తీసుకుంటూ గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తుండమే ఈ టాక్కి కారణమైంది.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
Kuppam Clash: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మళ్లీ అల్లర్లు జరిగాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పూర్తిగా ధ్వంసం చేశారు.
TDP BJP ALLAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.