NTR Family To Visit Delhi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెం విడుదల కానుంది.
Chandrababu Meeting with Telangana TDP Leaders: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు... తెలంగాణలో ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు లేవని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలకు చెప్పారు.
Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
Chandrababu Naidu Released India Vision 2047 Document: దేశం కోసం విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం సంతోషంగా ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు. పీవీ నరసింహరావు ఆర్థిక దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. విశాఖలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు.
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
FIR Filed On Chandrababu Naidu: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసు స్టేషన్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ముదివేడు పోలీసులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు.
Punganuru Violence Case: పలమనేరు డి.ఎస్పీ సుధాకర్ రెడ్డి ఇంచార్జ్, సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ సందర్భంగా సబ్ అడిషనల్ ఎస్పీ కే లక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను ప్రేరేపించాడని పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపాడని అన్నారు.
SP Rishnath Reddy Press meet About Punganuru Violence: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో పోలీసులపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ఎస్పీ హెచ్చరించారు.
YS Avinash Reddy's pressmeet: పులివెందుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పులివెందులలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Chandrababu Pulivendula Tour: రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని సిఎం జగన్ నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పుడు రాష్ట్రమే రివర్స్ లో ఉంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం మనకు ఇచ్చిన వరం పోలవరం. నేను పట్టుకుంటే ఉడుము పట్టే. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేశారు.
Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు.
CM Jagan Comments On Pawan Kalyan And Chandrababu: పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై సీఎం జగన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఒకరు వెన్నుపోటు వీరుడు అని.. మరొకరుడు ప్యాకేజీ శూరుడు అని కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014-2019 మధ్య రాష్ట్రాన్ని పాలించారని అన్నారు.
Chandrababu Naidu on Jagananna Amma Vodi Scheme: అమ్మ ఒడి పథకం కింద సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే రూ.2 వేలు కోత విధిడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సవాలక్ష కారణాలతో కోతల రాయుడు కోర్రీలు పెడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
AP Assembly Elections 2023: ఏపీలో తెలుగు దేశం పార్టీ విజయానికి తెలుగు తమ్ముళ్లే అడ్డం పడుతున్నారా ? పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన వాళ్లే.. పార్టీని దెబ్బ తీస్తున్నారా ? అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటి ? టీడీపీని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి ?
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Eggs Pelted at Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్పై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.