Sonu Sood Donates 4 Ambulance To Andhra Pradesh: పేదలకు సేవలందిస్తూ 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన సినీ నటుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్కు భారీ విరాళం అందించారు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను విరాళం ఇచ్చారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను బాలకృష్ణు పద్మభూషణతో గౌరవించింది. బాలయ్యకు కేంద్రం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంతో ఆయనను విష్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అరవింద్ సహా పలువరు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా.
Padma Bhushan Balakrishna: నందమూరి బాలకృష్ణ.. యువర్న బాలకృష్ణ.. నట సింహా బాలకృష్ణ.. కాస్త నిన్న ప్రకటించిన పద్మ అవార్డుతో పద్మభూషణ్ బాలకృష్ణ అయ్యారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగంలో 14వ యేట అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ అగ్ర హీరోగా సత్తా చాటుతూనే ఉన్నాడు. ఈయన గురించి కొన్ని విశేషాలు..
Balakrishna Honored with Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రం 2025 యేడాదికి గాను పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినీ, సేవా రంగాల నుంచి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒకే ఇంటి నుంచి పద్మ అవార్డు అందుకున్న ఏకైక ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే నందమూరి కుటుంబం కంటే ముందు కపూర్ ఫ్యామిలీలో తండ్రీ కొడుకులు పద్మ అవార్డులు అందుకున్నారు.
Ambati Ramababu Slams To Chandrababu Davos Tour: ఎంతో ప్రచారం చేసుకుని వెళ్లినా దావోస్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చింది సున్నా అని.. చంద్రబాబు దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
Balakrishna Padma Bhushan: 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ .. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సారి తెలుగు రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను అనౌన్స్ చేసింది. అయితే సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. అయితే బాలకృష్ణ అవార్డు రావడంపై అందరు అభినందలు తెలిపినా.. ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చెప్పడం వైరల్ అవుతోంది.
Balakrishna as Padma Bhushan: దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగు వారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియజేసారు.
Padma Bhushan Awards 2025: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 76వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులకు పద్మఅవార్డులు ప్రకటించారు. అందులో తెలుగు అగ్ర కథానాయకుడిగా 50 యేళ్లుగా సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించింది. ఈయనతో పాటు తమిళ అగ్ర హీరో అజిత్, శోభన సహా ఇతర సినీ ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించడం విశేషం.
Ambati Rambabu Reacts On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు, నారా లోకేశ్ తీసుకొచ్చింది సున్నా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. విశాఖపట్టణం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు దావోస్ పర్యటనను తప్పుబట్టారు.
Ambati Rambabu Comments On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనలో చంద్రబాబు, నారా లోకేశ్ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సింగడు అద్దంకి వెళ్లి వచ్చినట్టు చంద్రబాబు అక్కడకు వెళ్లి వచ్చాడు తప్ప ఏపీకి తీసుకువచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
Muhurtham Fixed For Amaravati Capital: రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీ శుభవార్త. రాజధాని ప్రాంతం ఎప్పుడూ పూర్తవుతుందనే అంశంపై ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. మూడేళ్లలో రాజధానిని పూర్తి చేసయనున్నట్లు ప్రకటించింది.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్ ఎయిర్పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Amit Shah AP Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ విచ్చేసారు. గన్నవరం నుంచి నిన్న చంద్రబాబు ఇంట్లో విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ కు చంద్రబాబుతో పాటు పవన్, లోకేష్, పురందేశ్వరితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యాు. ఈ పర్యటనలో అమిత్ షా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Chandrababu Naidu Master Plan Against YS Jagan: రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం చంద్రబాబు తాజాగా భారీ వ్యూహం పన్నారు. వైఎస్ జగన్ అడ్డాలో పర్యటించనుండడంతో కడప జిల్లా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.
Amit Shah Visits AP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా ఏపీ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.