Ex CM YS Jagan U Turn He Will Present In AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో హాజరుకాలేమని ప్రకటించిన ఆయన తాజాగా సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
Mirchi Crop Procurement: మిర్చి రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆందోళనకు సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటించాయి.
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Reveals Vijayasai Reddy Meeting Updates: విజయసాయి రెడ్డితో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను వైఎస్ షర్మిల బహిర్గత పరిచారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ క్యారెక్టర్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila: విజయసాయి రెడ్డితో భేటీ అనంతరం జగనన్న వ్యక్తిత్వం ఏమిటో తెలిసిందని వైఎస్ షర్మిల తెలిపారు. విజయసాయి రెడ్డి మాటలు విన్నాక తనకు కన్నీళ్లు ఉబికి వచ్చాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Again Slams On Her Brother Of YS Jagan Family Dispute: తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
Big Boost To YS Jagan: Sake Sailajanath Joining Into YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచోసుకోబోతున్నది. ఈ పరిణామం వైఎస్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ తగలనుండగా.. మాజీ సీఎం వైఎస్ జగన్కు భారీ ఊరట లభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Questions To Chandrababu On Employees PRC IR And 1st Day Salary Payment: ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు తీరని మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్, ఒకటో తేదీన జీతాల చెల్లింపులు ఏదీ లేదని విమర్శించారు.
Dharmana Brothers Likely To Resign To YSRCP: ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట..! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా నేతలకు అగ్రతాంబూలం దక్కింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ జిల్లా వైసీపీ లీడర్లు పత్తా లేకుండా పోయారు..! కూటమి సర్కార్ తీరుపై పార్టీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చినా పట్టించుకోవడం లేదు..! ఇంతకీ ఆ లీడర్లు వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా..!
Gadapa Gadapaku Mana Prabhutvam Programme Cancelled By AP Govt: అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Ex CM YS Jagan Hot Comments: మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండడంతో ఇబ్బందులు ఎదురైనా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. జగన్ 2.0 చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Again I Will Become Chief Minister Says Ex CM YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని.. ఈసారి తనలోని మరో జగన్ను చూస్తారని.. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకంటించారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
Vijayasai Reddy Sensation Comments On YS Viveka Murder: రాజకీయ సన్యాసం తీసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నోరు మెదిపారు. దాంతోపాటు తన భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Vijayasai Reddy Resigns YSRCP: కాలం కలిసి రాకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తాజాగా అధికారంలో నుంచి ప్రతిపక్షా హోదా కూడా దక్కని వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ తరుపున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు.. ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్ జగన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
YS Jagan Residence: నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
TDP Leaders Tries To Attack On YS Jagan Residence: తమ నాయకుడి పుట్టినరోజును అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద హల్చల్ చేశారు. మాజీ సీఎం నివాసంపై దాడి చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.