Chandrababu Naidu Master Plan Against YS Jagan: రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం చంద్రబాబు తాజాగా భారీ వ్యూహం పన్నారు. వైఎస్ జగన్ అడ్డాలో పర్యటించనుండడంతో కడప జిల్లా రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.
Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్కు పూర్వ వైభవం రానుంది.
Amit Shah Visits AP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించిన లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా ఏపీ పర్యటనకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
YS Sharmila Slams To Chandrababu On Super Six Promises: సూపర్ సిక్స్ హామీలు అమలుచేయలేక సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని.. బోడి మల్లన్న అన్నట్టు సీఎం చంద్రబాబు తీరు ఉందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.
Liquor sales in andhra pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దీంతో లిక్కర్ అమ్మకాలతో సర్కారు ఖాజానాకు భారీగా ఆదాయం సమకూరింది.
Chandrababu Davos Tour: ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ సహా దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళుతున్నారు.
Vizag Steel Plant: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో తెలుగు వాళ్ల త్యాగాల ఫలితంగా ఏర్పడింది. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ గా భావించే ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు .. ఆంధ్రుల సెంటిమెంట్ గా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకంగా ప్యాకేజీ ప్రకటించింది. దీని వెనక పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారు.
Big Alert To Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు కీలక అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు పంపిణీ ముగియడంతో టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది.. ఈ నెల 19 తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా 20వ తేదీ నుంచి సాధారణ దర్శనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది టీటీడీ యంత్రాంగం.
Bus Accident In Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారు.
YS Jagan Proud To Be Father After His Daughter YS Varsha Reddy Takes Degree: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో ఒక సంతోషకర పరిణామం జరిగింది. అతడి కుమార్తె వైఎస్ వర్షా రెడ్డి మాస్టర్స్ పూర్తి చేసింది. తన కుమార్తె అత్యుత్తమ ప్రతిభతో మాస్టర్స్ పూర్తి చేయడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశాడు. తన కుమార్తెకు శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్టు వైరల్గా మారింది.
Muppa Raja Suspends From JanaSena Party: సంక్రాంతి పండుగ ఓ నాయకుడి పదవిని ఊడగొట్టింది. పండుగ సంబరాల్లో పార్టీ జెండాలు.. ఫ్లెక్సీలు వేసినందుకు తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ అతడిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రాజకీయంతో ముందుకు వెళుతున్నారా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కూడా తప్పు జరిగితే ప్రశ్నించడం ఆపడం లేదా..? తప్పు చేసిన వాళ్లు తన వాళ్లైనా తాటతీస్తాననడం వెనుక అసలు కారణం ఏంటి..? ఏపీలో పవర్ లో ఉండి కూడా సొంతంగా పవన్ పవర్ ఫుల్ గా మారబోతున్నారా..? తప్పు జరిగితే ప్రశ్నించడం దానికి బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పడం పవన్ సరికొత్త రాజకీయాలకు తెరతీశారా..? ఇటు మిత్రపక్షం టీడీపీకీ అటు ప్రతిపక్షం వైసీపీకీ జనసేనాని ఒకే సారి రాజకీయంగా చెక్ పెడుతున్నారా..?
AP Government: అధిక జనాభా సమస్యతో భారతదేశం ఇబ్బంది పడుతూ జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే..ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏపీలో జనాభా పెంచే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Traffic: సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులు పండగ తర్వాత ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ వారాలు కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం రాత్రే పండగ జరుపుకోవడానికి పయనమయ్యారు. పండగ పూర్తి కావడంతో ఉసురుమంటూ నగరానికి తిరిగి వస్తున్నారు.
Revanth Reddy Vs Chandrababu Naidu: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగానే ఉంటుంది రాజకీయాల్లో. ఇక్కడ అన్నాదమ్ములు, గురు శిష్యులు, తల్లి కూతుళ్లు, తండ్రీ కొడుకులు అనే బంధాలేవి ఉండవు. అంతా పదవి చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అనుంగు శిష్యుడుగా పేరు పడ్డ తెలంగాణ సీఎం తాజాగా.. తన గురువుపైనే యుద్ధం ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.
Tirumala Tragedy 3 Years Old Dead: తిరుమలలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృతి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తు పైనుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. దీంతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి పూర్తి వివరాలు ఇవే..
Mohan babu vs Manchu manoj dispute: మంచు మనోజ్ మరోసారి రెచ్చిపోయారు. ఈ రోజు మోహన్ బాబు యూనీవర్సీటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. దీంతో మరొసారి మంచు ఇంట వివాదం వార్తలలో నిలిచింది.
Tirupati news: తిరుమలలో కొంత మంది ఫెక్ టికెట్లను విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ స్కామ్ లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దుమారంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.