Raja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Telangana TDP: చంద్రబాబు హైదరాబాద్ గ్రాండ్ ఎంట్రీ తర్వాత ఇక్కడ రాజకీయాల్లో కూడా మళ్లీ యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నారా అంటే ఔనన అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో తెలుగు దేశం ఎంట్రీ ఇస్తే.. ఏ పార్టీకి ఎగ్జిట్ కానుంది.
Miracle Incident Neem Tree Which Is Oozing Milk In Atmakur Nandyal District: వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దైవ మహిమగా భావించి ప్రజలు పూజించారు.
Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం మత్స్యకారులకు బాహుబలి చేపగాలానికి చిక్కింది. ఇది దాదాపు 1500 కిలోల బరువున్నట్లు తెలుస్తోంది. దీన్ని చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. దీంతో ఆ చేపకు మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధరతోపాటు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
CM Chandrababu Naidu: రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గతంలో హుదూద్, తిత్లీ తుపాన్లు సమయంలో ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించారు.
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
Good News To Devotees Very Soon More Tasty And More Quantity Of Tirupati Laddu: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ మరింత రుచిగా.. నాణ్యతగా భక్తులకు అందనుంది. ఈ మేరకు త్వరలో లడ్డూలో మార్పులు జరగనున్నాయి.
YS Jagan: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత రూట్ మార్చబోతున్నాడా..?.రాష్ట్ర రాజకీయాలపై కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నాడా...? అమరావతి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఢిల్లీయే బెటర్ అని భావిస్తున్నాడా..?.అసలు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ఏమి ఆలోచిస్తున్నాడు…?
YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ లేఖ రాసారు.
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక రాజధాని అమరావతిలో మళ్లీ ఆశలు చిగురించాయా...గత ఐదేళ్లుగా మరుగున పడ్డ అమరావతి పనులు మళ్లీ స్పీడ్ కానున్నాయా..అసలు అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో ఏమనుకుంటోంది . అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి ఆలోచన ఏవిధంగా ఉంది...అసలు అమరావతి ఫ్యూచర్ ఏంటి.
Man Sexual Assaulted On Buffalo After Drunk At East Godavari District Of Andhra Pradesh: కామం మైకంలో ఓ వ్యక్తి బరి తెగించాడు. మనుషులను వదిలేసి జంతువులపై విరుచుకుపడ్డాడు. పాకలో కట్టేసిన గేదెపై తన కోరికను తీర్చుకున్న ఘోర సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Andhra Pradesh: వైఎస్సార్సీపీ నేత విజయ సాయిరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లిద్దరు తన భార్య ప్రెగ్నెంట్ కావడానికి కారణమంటూ కూడా లేడీ కమిషనర్ భర్త సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో హట్ టాపిక్ గా మారింది.
Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను వీరప్పన్తో పోల్చారు.
AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.