AP Police Constable Recruitments: దసరా పండుగ వేళ నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించారు.
RK Roja Selvamani: తిరుపతి లడ్డూపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చంద్రబాబు నీచ రాజకీయానికి నిదర్శనమని వీడియో సందేశంలో తెలిపారు.
APSRTC Dussehra festival: ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో కొన్ని రూట్లలో భారీగా బస్సు ప్రయాణాలలో రాయితీలను ప్రకటించింది. దీంతో ప్రయాణికులు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు.
Devara Villain Saif Relation With YSR Family: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఫీవర్ నడుస్తోంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో మొదలైంది. అంతేకాదు పలు చోట్ల ఈ సినిమా రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సైఫ్ అలీ ఖాన్. ఈయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అయిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
Mohan Babu Cash Theft Case Solved Within Hours: వీఐపీలు అలా ఫిర్యాదు చేశారో లేదో ఇలా కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు కేసు పరిష్కారం చూపి పోలీసులు ప్రత్యేకత చాటారు.
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
Pawan Kalyan Fire On Hindu Community: తిరుమల లడ్డూ వ్యవహారంపై హిందూ సమాజం స్పందించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో.. ఇప్పుడు కూడా నోరు మెదపరా అని నిలదీశారు.
YS Sharmila Reacts On Tirumala Laddu Animal Ghee: తిరుమల ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వినియోగిస్తున్నారనే అంశంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు.
Adani Group Donates Rs 25 Cr To Andhra CM Chandrababu: వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్కు మరో భారీ విరాళం లభించింది. అదానీ గ్రూప్ ఏపీ సీఎంఆర్ఎఫ్కు రూ.25 కోట్ల భారీ విరాళం అందించడం విశేషం.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
CM Chandrababu Naidu Reached To His Residence After 10 Days: భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంటికి వెళ్లకుండా మరి వరద సహాయ చర్యల్లో మునిగారు. విజయవాడలో కొంత పరిస్థితి అదుపులోకి రావడంతో పది రోజుల తర్వాత ఆయన స్వగృహం చేరుకున్నారు.
YS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Two Youth Stunts At Nandigama Munneru River: వరదలతో అల్లాడుతుంటే మద్యం మత్తులో నందిగామలో ఇద్దరు యువకులు తుంటరి చర్యకు పాల్పడ్డారు. రూ.2 వేలు బెట్టింగ్ వేసుకుని ఈత కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకారు. ఒకరు సురక్షితంగా బయటపడగా.. ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
Drunked Youth Stunts At Munneru River Nandigama: వరదల సమయంలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మద్యం మత్తులో బెట్టింగ్కు పాల్పడి ఈత చేస్తూ కొట్టుకుపోయారు.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో రానున్న 4-5 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Enumerates Flood Damage Cost Of Rs 68880 Cr To Union Govt: భారీ వర్షాలు సృష్టించిన వరదలతో ఆంధ్రప్రదేశ్కు భారీ నష్టం సంభవించింది. వరద ధాటికి ఏపీ దాదాపు రూ.7 వేల వరకు నష్టం ఏర్పడింది.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.