Pawan Kalyan Health Update: హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్కల్యాణ్కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Ex CM YS Jagan U Turn He Will Present In AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో హాజరుకాలేమని ప్రకటించిన ఆయన తాజాగా సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
Srikalahasti Maha Shivaratri: శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
MHA Orders To Three IPS Officers Relieve From Telangana: తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులకు భారీ షాక్ తగిలింది. వెంటనే తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని.. ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
Mirchi Crop Procurement: మిర్చి రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆందోళనకు సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటించాయి.
Half Day Schools: విద్యార్ధులకు గుడ్న్యూస్. ఈసారి ఒంటి పూట బడులు ముందే ప్రారంభం కానున్నాయి. మండే ఎండల నుంచి ఉపశమనం కల్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Writes Letter To Union Minister On Mirchi MSP: మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ఆందోళనకు సీఎం చంద్రబాబు గంటల వ్యవధిలో దిగి వచ్చారు. మిర్చి రైతుల కోసం జగన్ నిరసన చేయగా.. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్గా మారాయి.
AP Governor Appoints 9 Universities VCs Here List:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీకి ఎవరిని వీసీగా నియమించారో తెలుసుకుందాం.
Ys Jagan Strong Warning: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విశ్వరూపం చూపించారు. కూటమి నేతలు, అధికారులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టమని, బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Minister Satya kumar: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బీజేపీ కీలక నేత సత్య కుమార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
newly married woman case in vizag: ఇటీవల మహిళ వైజాగ్ లో వివాహిత.. భర్త టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కూడా ఖంగుతిన్నారంట.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Magha Purnima 2025 Sea Recedes At Uppada Beach: మాఘమాసం పౌర్ణమి వేళ ఆంధ్రప్రదేశ్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. పౌర్ణమి సందర్భంగా సముద్రం వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. పవిత్రమైన రోజు సముద్రం వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.