Muhurtham Fixed For Amaravati Capital: రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీ శుభవార్త. రాజధాని ప్రాంతం ఎప్పుడూ పూర్తవుతుందనే అంశంపై ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. మూడేళ్లలో రాజధానిని పూర్తి చేసయనున్నట్లు ప్రకటించింది.
Delhi Republic Parade: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు.
YS Jagan Residence: నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
TDP Leaders Tries To Attack On YS Jagan Residence: తమ నాయకుడి పుట్టినరోజును అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద హల్చల్ చేశారు. మాజీ సీఎం నివాసంపై దాడి చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Kaveri Travel Bus Accident: రాజమహేంద్రవరం సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా...రాజమండ్రి గామన్ వంతెన దగ్గర బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న ప్రయాణంలో భారీ కుదుపు తలెత్తింది.
AP DGP: ఆంధ్ర ప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశాలున్నాయి. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
AP Govt Appoints Judicial Enquiry On Tirupati Temple Stampede: దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
EC Reserves Glass Symbol To JanaSena Party: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన జనసేన పార్టీకి అదిరిపోయే శుభవార్త లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇక శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Akash Puri At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ఆకాశ్ పూరీ దర్శించుకున్నాడు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.
Get Lucky Chance To Get Wine Shops In Andhra Pradesh: ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు టెండర్ల కేటాయింపు ప్రారంభమైంది. లాభదాయకమైన ఈ వ్యాపారంలో రాణించాలనుకునేవారు అదృష్టం పరీక్షించుకోండి. దుకాణాల కేటాయింపు ప్రక్రియ తెలుసుకోండి.
Good To News Govt Employees Very Soon Pending Arears Clears: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పెండింగ్లో ఉన్న ఏరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
27 IPS Officers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మరోమారు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈసారి మాట వినిపించుకోని పోలీస్ అధికారులపై వేటు పడింది. వారిలో పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ ఎస్పీ కూడా ఉండడం గమనార్హం.
TG Bharat Demands Nara Lokesh Is Future CM: డిప్యూటీ సీఎం పదవి నుంచి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి లోకేశ్ను టీడీపీ నాయకులు మోస్తున్నారు. చంద్రబాబు ముందే లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వ్యక్తమవడం.. టీజీ భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Chandrababu Revanth Reddy Meet: గురు శిష్యులు మరోసారి కలుసుకున్నారు. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక చోట కలిశారు. జ్యురిచ్ ఎయిర్పోర్టులో కలుసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Left Parties Protest Against Amit Shah: పీ పర్యటనలో ఉన్న అమిత్ షాకు ఘోర పరాభవం ఎదురైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.
Sankranthiki Vasthunam Movie Team In Tirumala: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమల శ్రీవారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్, దిల్ రాజు, అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆలయ వీధుల్లో సినిమా బృందంతో భక్తులు ఫొటోలు దిగారు.
Vardhaman Jain Donates Rs 6 Crore To Tirumala: తిరుమల క్షేత్రానికి మరో భారీ విరాళం అందింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఓ భక్తుడు ఆలయానికి రూ.6 కోట్ల విరాళం ప్రకటించాడు. తమిళనాడులోని చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు విరాళం అందించాడు.
SVSN Varma Big Shock To Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్కు మద్దతు పెరుగుతుండడంతో పవన్ కల్యాణ్కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పిఠాపురం నుంచే నారా లోకేశ్ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనకు పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.