Special Trains From Hyderabad To Kakinada For Sankranti Here Full Details: పండుగకు ఊరెళ్తున్నారా మీ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఆ రైళ్లు ఎప్పుడు? ఎలా బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు మీకోసం..
Chandrababu Done Special Poojas In Vijayawada Kanakadurga Temple: కొత్త సంవత్సరం 2025 సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అక్కడ భక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Chandrababu Naidu New Year Gift He Released CMRF Funds: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు కానుక ఇచ్చారు. పేదలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా రూ.24 కోట్లు విడుదల చేశారు. దీంతో పేదలకు లబ్ధి చేకూరనుంది.
Chandrababu Naidu Hot Comments In Interaction With Media: తనను జైలుకు పంపించిన వారిని వదిలపెట్టనని.. కచ్చితంగా కక్ష తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో చేస్తానని ప్రకటించారు.
Ntr bharosa pension distribution in ap: చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుడి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Chandrababu Review On Irrigation Dept: ఆంధ్రప్రదేశ్ను సశ్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలహారతి పేరిట రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని.. పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
CM Chandrababu Review On Irrigation Projects: ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రం చేసేందుకు సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదల కాలంలో గోదావరి జలాలను బానకచర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
New year celebrations 2025: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న హలీడేలేదని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
Pawan Kalyan Warns To YS Jagan On MPDO Attack: ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Petrol and diesel prices: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా పెట్రోల్, డీజీల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
Fake News Circulating On Kondapalli Srinivas: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా.. ఉత్తరాంధ్రలో ఒక వార్త కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారనే వార్త సంచలనంగా మారింది. అయితే ఇందులో వాస్తవం తెలుసుకుందాం.
JC Prabhakar Reddy Key Comments On His FIR: తన కుటుంబ వ్యాపారం.. రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కేసులు పరిష్కారం కాలేదని గోడు వెళ్లబోసుకున్నారు.
YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
YS Jagan Praja Darbar Photos Goes Viral: అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చారు. సీఎంగా దిగిపోయినా అతడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కనిపించింది. ప్రజా దర్బార్ ఫొటోలు వైరల్గా మారాయి.
YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజలతో కిటకిటలాడింది.
CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.
YS Vijayamma Kisses To His Son YS Jagan Pics Viral: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.