Acid Attack In Ongoing RTC Bus In Visakhapatnam: రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులో అనూహ్యంగా ఓ వ్యక్తి వచ్చి మహిళలపై యాసిడ్తో దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు యాసిడ్ పడడంతో మహిళలు కేకలు పెట్టారు. ఈ సంఘటన వైజాగ్లో కలకలం రేపింది.
YS Jagan Meet With Krishna District Leaders: అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్ మళ్లీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు భరోసానిచ్చే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ ఎలా ఉంటదో చెప్పి తాను అండగా ఉంటానని ప్రకటించారు.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్గా మారనున్నాడు. పెండింగ్లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
Medical Student Suicide Note Gests Tears: డాక్టర్ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Newly Married Army Soldier Wife Commits Suicide: వరకట్నం విషయమై భర్త, అత్తామామలు.. సూటిపోటీ మాటలతో ఆడపడుచులు వేధించడంతో కొత్తగా పెళ్లయిన ఓ ఆర్మీ జవాన్ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
YS Jagan Tour: 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ కు చెందిన వైయస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పాలైయింది. అంతేకాదు కేవలం 11 సీట్లకే పరిమితమై ..ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష స్థానం లేకుండా పోయింది. దీంతో అసెంబ్లీలో కూటమి నేతలది పై చేయి అయింది. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ .. శాసన సభను బాయి కాట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
YS Sharmila Letter To Chandrababu On Adani Bribe Issue: అమెరికా బయటపడిన గౌతమ్ అదానీ లంచం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలం రేపుతుండగా.. తాజాగా ఆ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు.
Heavy Rains In Ap: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి తీవ్ర హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Babu Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు అసెంబ్లీలో చంద్రబాబు వేసిన ఎత్తుకు జగన్ చిత్తు అయ్యాడు. అంతేకాదు అసెంబ్లీలో కీలకమైన ఆ పదవి దక్కకుండా చేయడంలో బాబు సఫలమయ్యాడు.
Posani Krishna Murali Quits Politics : ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో గతంలో తమ నేతలపై దురుసుగా ప్రవరిస్తోన్న నేతలపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
CM Chandrababu Govt On AP Volunteers: ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రస్తుతం వాలంటీర్ల గురించి ఊసే ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ.. వారికి మంచి చేయాలని తమకు ఉందని.. కానీ వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి జీవో లేదన్నారు. అసలు వాళ్లు వ్యవస్థలోనే లేరని అన్నారు. తాజాగా శాసనమండలిలో కూడా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.
Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.