Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
Chandrababu Naidu Tribute To Potti Sri Ramulu: గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని.. తాము 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజం లక్ష్యంగా' పని చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.
Cheetah in Mahanandi: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అడవులకు సమీపంలో ఉండే గ్రామాల్లో చిరుత, పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పరిసర జిల్లాల్లో పెద్ద పులి సంచారం సంచలనం రేపింది. తాజాగా ఏపీలోని నంద్యాల చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
Schools And Colleges Holiday In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షం భయపెడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు భారీగా చేసింది. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు.
Record Level Liquor Sales In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన రోజే వైన్స్, బార్లకు బారులు తీరారు. ఫలితంగా మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలోనే భారీగా విక్రయాలు జరిగాయి. మందుబాబులకు మందు.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
YS Jagan Mohan Reddy on Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రతి నెలా ఓ అంశాన్ని పట్టుకొస్తన్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా వచ్చిందన్నారు.
Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
MLC Counting: ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి బీఆర్ అంబేడ్కర్ కేంద్ర గ్రంథాలయం గ్రౌండ్ఫోర్లో ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది.
Police Condemned Rayachoti Incident Fake News: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. రాయచోటిలో కొన్ని వర్గాలు దాడి చేసుకున్నట్లు జరిగిన పుకార్లను కొట్టిపారేశారు. తప్పుడు సమాచారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు.
Sr NTR@75Years: ఎన్టీఆర్.. ఇది పేరు కాదు.. ఒక హిస్టరీ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ కొన్ని పేజీలే కాదు ఓ పుస్తకమే ఉంది. అటు రాజకీయంగా కూడా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఆయన తొలి చిత్రం ‘మన దేశం’ విడుదలై 75 యేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
AP Google AI: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పిందాలను చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థతో కీలక ఒప్పిందం చేసుకోవడం విశేషం.
Govt Teacher Murder Shocking Reasons: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులు కసి తీరా టీచర్ను కొట్టి హతమార్చిన కేసులో వివరాలు ఇలా ఉన్నాయి.
Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్గా మారింది.
Govt Teacher Killed By Students In Rayachoti: విద్యాబుద్ధులు చెబుతున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థులు బలిగొన్నారు. పాఠాలు బోధిస్తున్న టీచర్ను అత్యంత దారుణంగా కొట్టి హత్య చేసిన దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
Tomorrow Wine Shops Close In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో మరోసారి మద్యం దుకాణాలు మూత పడుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పడ్డాయి.
YS Jagan Hot Comments AP Liqour Policy: తాము అమలు చేసిన మద్యం విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తోందని చెప్పారు.
YS Jagan Slams On Chandrababu: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు చేసినంత బాదుడు దేశ చరిత్రలో ఎవరూ చేయలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.
Chandrababu Bought 5 Acre Land In Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు తన నివాసాన్ని కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించుకోనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఐదెకరాలు భూమి కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూమి ఎక్కడ.. ఎంత ధర తెలుసుకుందాం.
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.