Harish Rao Fires on Revanth Reddy: కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకి వస్తారని హరీష్ రావు అన్నారు. కేటీఆర్ తప్పు చేశారని హైకోర్టు నిర్ధారించలేదని.. విచారణ చేసుకోమని చెప్పిందన్నారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Formula e racing case: కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలో ఆయనను ఏ నిముషంలో అయిన అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
KTR petition: తెలంగాణ హైకోర్టు లో టిఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ కి చుక్కెదురయ్యింది.కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. అలానే ఏసీబీ దర్యాప్తు లో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు..చట్ట ప్రకారం నడుచుకోవాలన్న సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
HMPV Virus Spread: చైనా వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కర్నాటకలోని ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత గుజరాత్, చెన్నైలో కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
High court Verdict on KTR: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మరికాసేట్లో ఫైనల్ తీర్పు వెలువడనుంది.
KT Rama Rao Slams To Revanth Reddy ACB Investigation: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్న తమను అపేందుకు.. రైతు భరోసాపై కాంగ్రెస్ చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
K Kavitha Plays Bathukamma: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
K Kavitha Tribute To Indravelli Martyrs: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి పార్టీలో ఉత్సాహం నింపారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరులకు కవిత అంజలి ఘటించారు.
Revanth Reddy Announced Manmohan Singh Name For Zoo Park Flyover: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం కాగా ఈ ఫ్లైఓవర్ విషయంలో రేవంత్ రెడ్డికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
K Kavitha Emotional Tribute To Indravelli Martyrs: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇంద్రివెల్ల అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు భారీ స్పందన లభించింది.
Mohan babu case: సినీ నటుడు మోహన్ బాబు తాజాగా... సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తొంది. గత కొన్నిరోజులుగా మోహన్ బాబు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ పరిణామం వార్తలలో నిలిచింది.
KTR On Formula E Race Case: ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కేటీఆర్తోపాటు న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపైనే తన సమాధానం ఇచ్చేశారు.
Zoo Park - Aramghar Flyover: హైదరాబాద్ మహానగర సిగలో మరో మణిహారం చేరనుంది.ఈ రోజు బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ చౌరాస్తా వరకు కట్టిన కొత్త ఫ్లై ఓవర్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
Telangana Cold Wave: తెలంగాణను చలి వణికిస్తోంది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
KTR: ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనుంది. నేటి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. మరి కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతారా ? లేదా అనేది తెలంగాణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.