Revanth Reddy Review On Metro Hyderabad: మార్చి నెలాఖరుకు మెట్రోల డీపీఆర్లు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శామీర్ పేట్-మేడ్చల్ మెట్రోల ప్రారంభం విషయంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Revanth Reddy Announced Manmohan Singh Name For Zoo Park Flyover: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ ప్రారంభం కాగా ఈ ఫ్లైఓవర్ విషయంలో రేవంత్ రెడ్డికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Pawan Kalyan Comments on Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజకీయాలకు వేదికగా నిలిచింది. అంతేకాదు గత ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లపై కక్ష్య సాధింపు చర్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎంకు రేవంత్ కు చురకలు అంటించారు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
No Water Problem To Hyderabad Upto 2050: కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్కు తాగునీటి గోస ఉండదని.. పాతికేళ్ల పాటు బేఫికర్గా నీళ్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్ నీటి అవసరాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు.
Hyderabad Metro Rail Extend To Medchal And Shamirpet: హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సర కానుక ప్రభుత్వం నుంచి వచ్చేసింది. ట్రాఫిక్తో అల్లాడుతున్న శివారు ప్రాంత ప్రజలకు మెట్రో రైలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్, శామీర్పేట వరకు మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలకు కొన్ని ఏళ్ల తర్వాత ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుంది.
Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అప్లికేషన్ల సర్వేలో కొత్త అంశం వెలుగుచూసింది. పట్టణ ప్రాంతాల్లో లక్షల మంది ఇందిరమ్మ ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే అందులో ఎక్కువ మందికి సొంత జాగలు లేవని సర్వేలో తెలిసింది.
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Thammareddy vs Allu Arjun: సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఉదంతంపై తెలుగు సినీ పరిశ్రమలో భిన్న స్వరాలు విన్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగుతుండటంతో అల్లు అర్జున్కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. తాజాగా ఇదే జరిగింది.
Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీను ప్రభావితం చేయనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manchu Vishnu Sensational Statement On Allu Arjun Row: సినీ పరిశ్రమలో వరుస వివాదాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ వివాదాలపై ఎవరూ నోరు మెదపవద్దని.. జోక్యం చేసుకోకూడదని మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేశాడు.
Dil Raju Bumper Offer To Sandhya Theatre Stampede Victim Family: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధిత కుటుంబానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి.. అతడి కుటుంబాన్ని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది.
Telangana Sarkar: భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బుధవారం శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి భూ భారతి చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.