Telangana SIT: ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కారు రేసు కేసు నమోదు చేసిన రేవంత్ సర్కారు. ఆ కేసు నడుస్తుండగానే ఇపుడు కేటీఆర్ మెడకు మరో ఉచ్చు బిగించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా టోల్ టెండర్లపై సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Komatireddy Brothers Two Ways In Politics What Happened: వాళ్లిద్దరూ అన్నదమ్ములు..! అన్న మంత్రిగా అధికారం చెలాయిస్తుంటే.. తమ్ముడు మాత్రం మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు..! తమ్ముడి తీరు ఇలా ఉంటే.. అన్న మాత్రం తమ ప్రభుత్వం ఆహా ఓహో అంటున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు?
KT Rama Rao Reaction On Delhi Election Reults: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. వారే బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు.
Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కీలకమైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎల్పీ సమావేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బిర్యానీ, మటన్ కర్రీ, ఓ స్వీట్ తిని వచ్చాం అంతే' అంటూ ఎద్దేవా చేశారు. సీఎల్పీ సమావేశం వలన ఒరిగేదేమీ లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Congress MLA Anirudh Reddy Interesting Comments On CLP Meeting: తిరుగుబాటుకు సూత్రధారి అయిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ సమావేశాన్ని తీసి పడేశారు. 'మటన్ బిర్యానీ తిని వచ్చాం' అంటూ ఎద్దేవా చేశారు.
Allu Aravind Hot Comments On Revanth Reddy In Thandel Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట పరిణామాలను మరోసారి అల్లు అరవింద్ ప్రస్తావించారు. తాను నిర్మించిన తండేల్ సినిమా వేడుకల్లో పరోక్షంగా అరవింద్ ఆ అంశాన్ని ప్రస్తావించారని.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
T Congress: కులగణన విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు ఇదంత తప్పుల తడక సర్వే అంటూ సొంత పార్టీ పైనే విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం భేటి కానుంది.
Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
Revanth Reddy Reveals Caste Census Details Here: కుల గణనను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా దాని లెక్కలు విడుదల చేసింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో కుల గణన వివరాలు వెల్లడించగా.. బీసీ లెక్కలు ఇలా ఉన్నాయి.
We Creates History With Caste Census Says Revanth Reddy: తాము దేశంలోనే తొలిసారి కుల గణన చేసి చరిత్ర సృష్టించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలుపుతూనే ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన సర్వే, SC వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసన సభ సమావేం జరుగనుంది.
Telangana BC Survey: స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్ట్ రానుంది.
Revanth Reddy - Vem Narender Reddy: సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్కు త్వరలో బంపర్ ఆఫర్ తగలబోతుందా..? ప్రభుత్వంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆ షాడో లీడర్ కు మరింత ఉన్నత పదవి ఖాయమైందా..? తన ఆప్తుడికి ఎలాగైనా ఆ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా..? అధిష్టానంతో ఈ విషయంపై సీఎం ఇప్పటికే చర్చలు జరిపారా..? రేవంత్ రెడ్డి అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి చివరలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఆ కీ లీడర్ కు ప్రమోషన్ దక్కనుందా..?
Develop Yadadri Temple Like Tirumala Says Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ బోర్డు అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో అజాత శత్రువు. అన్ని పార్టీల్లో ఆయనను అభిమానించేవారున్నారు. తాజాగా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో కలిసారు.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Balakrishna Padma Bhushan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మరోసారి పద్మ అవార్డుల వేదికగా మరోసారి ప్రూవ్ అయింది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని బండ బూతులు తిట్టిన బాలకృష్ణను అవేమి పట్టించుకోకుండా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో గౌరవించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.