Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.
Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Telangana Govt Schemes: తెలంగాణలో మహిళ సంఘాలకు వడ్డీలేని ఇవ్వనున్నారు. దీనితో పాటుగా.. రూ. 10 లక్షల వరకు ప్రమాద భీమా, రూ. 2 లక్షల వరకు అప్పు బీమా సహకారంతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించనున్నారు.
Onions and tomatoes hike: కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా.. సప్లై లేకపోవడం వల్ల అన్నిరకాల కూరగాయల ధరలు అమాంతం కొండెక్కాయి.
Telangana RTC Ticket Charges Hike: తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు అమాంతం పెంచేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ టోల్ చార్జీలను పెంచినసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ టోల్ చార్జీలను ఆకస్మికంగా పెంచేసింది.
TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 2తో ముగిసిన ఈ పరీక్షల ఫలితాలను https://tstet2024.aptonline.in/tstet/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram mohan nayudu: కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు స్టేట్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయనకు మోదీ 3.0 కేబినేట్ లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖను కేటాయించిన విషయం తెలిసిందే.
BRS Party Chief KCR Planning To Party Plenary: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురయిన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. నైరాశ్యంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్లో ప్లీనరీ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.
Telangana:సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Ramoji Rao: రామోజీ రావు ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఈనాడు పేపర్ తో అంచలంచెలుగా ఎదిగి తెలుగు రాజకీయాలను తన కలంతో శాసించిన అక్షర శిల్పి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మరణంతో తెలుగు పత్రికా రంగం పెద్ద దిక్కును కోల్పోయింది.
Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే హవా కొనసాగుతోంది. ఇక సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి విజయ కేతనం ఎగరేయనున్నారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
Election Commission Of India: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. దేశ భావి భారత ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఈ ఎలక్షన్ పై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసినట్టు ఈసీ ప్రకటించింది.
Rain Alert To Telugu States Two Days Heavy To Normal Rains: ఎండలతో అలమటిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త వినిపించింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఈ సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపుపై కీలక ప్రకటన చేసింది.
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.