తెలుగు నేలపై తెలుగు బాషకు మరింత ప్రాధాన్యత దక్కింది. గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగనున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ..తెలుగు బాషా ప్రాధాన్యతపై బుధవారం ఏపీ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే తెలుగు ఉందన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ.. తమ తెలుగుదేశం పార్టీ అని వెల్లడించారు .
పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ దాఖలు చేసి పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరుఫున వాదనలు విన్న ధర్మాసనం.... పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై నాలుగువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలవరం విషయం మోడీ సర్కార్ తాత్సారం చేస్తున్న నేపథ్యంలో కేవీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కేవీపీ పిటిషన్లో ఏముందంటే ?
నంది అవార్డుల ప్రకటనపై ఏపీ సర్కార్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అయితే ఆయన స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.