Investments in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కొత్త రాష్ట్రమైనా సరే పెట్టుబడుల్ని ఆకర్షించడంలో అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రకటన వెలువడింది.
Election commission: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన కొనసాగుతోంది. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్ని పర్యటిస్తున్న ఆయన..ఏకగ్రీవాలపై స్పందించారు.
RTI Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై విమర్శలు అధికమౌతున్నాయి. ఆయన చర్యలు ప్రమాదకరంగా మారాయని ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Ramagiri Gold Mines: కోలార్ గోల్డ్ మైన్స్. ఇండియాలో ఒకప్పుడు ప్రముఖ బంగారు గని. కర్ణాటకలో ఉంది. అదే సమయంలో ఏపీలో కూడా బంగారు గనుల తవ్వకాలుండేవని ఎంతమందికి తెలుసు. ఇప్పుడు మళ్లీ ఆ గనులు తెరపైకి వస్తున్నాయి.
Antarvedi new chariot: గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి అంతర్వేది లక్ష్మీ నరశింహస్వామి ఆలయం. ఆలయం రధం కోటి పది లక్షల ఖర్చుతో అత్యంత సుందరంగా నిర్మితమై సంప్రోక్షణకు సిద్ధమైంది.
Ap Government versus Nimmagadda: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా..ప్రభుత్వం ఆయనపై సీరియస్గా ఉందా. ఎన్నికల అనంతరం పరిస్థితి ఏంటి..నిమ్మగడ్డపై ప్రభుత్వం సీరియస్ అవడానికి కారణమేంటి..
AP SEC Proceedings: ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీకు చెందిన ఇద్దరు కీలక అధికార్లపై నిమ్మగడ్డ జారీ చేసిన సెన్సూర్ ఆర్డర్ను ప్రభుత్వం తిప్పి పంపింది. ఈసీకు ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
Local Body Elections issue: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల విషయంలో వివాదాన్ని రేపిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆజ్యం పోయడానికి సిద్ధమౌతున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించనున్నారని సమాచారం.
Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తున్నట్టు వెల్లడించింది.
Ap Panchayat Elections 2021 Reschedule: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో..హడావిడిగా ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం..
Supreme court on local elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. ఈసీ వ్యవహారాల్లో కలగజేసుకోమని స్పష్టం చేసింది.
Mudragada Padmanabham letter : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ లేఖ రాశారు.
AP Panchayat Elections 2021: ఏపీ స్థానిక పంచాయితీల ఎన్నికల వివాదంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మారిన పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనకారి కానుందా..లేదా ఎన్నికల కమీషన్కు లాభం చేకూర్చనుందా అనే విషయం ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో హామీని నెరవేర్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకు తగ్గట్టుగా..ఇంటింటికి రేషన్ సరుకుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటికే రేషన్ సరుకులు అందించడం దేశంలోనే తొలిసారి ఇది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ అభ్యంతరాల్ని తోసిపుచ్చిన హైకోర్టు..18వ తేదీకు విచారణ వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల కోడ్ ఆంక్షలు..ప్రభుత్వ పట్టుదల మధ్య ఉత్కంఠ కల్గించింది అమ్మఒడి రెండో విడత పథకం. అనుకున్న సమయానికే ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాల అమలుతో టాప్లో ఉంది. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ అమలులో అగ్రస్థానాన్ని సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.