శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అమెజాన్ కంపనీలో పనిచేస్తూ కస్టమర్ల ఆర్డర్లకు సంబంధించిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను మాయం చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గోమూత్రంతో పాటు ఆవు పేడతో తయారయ్యే పలు ఔషధాలు, సబ్బులను కూడా ఇక అమెజాన్ ఆన్లైన్లో విక్రయించే అవకాశం ఉందని.. ఈమేరకు ఆ సంస్థలో సంప్రదిపులు జరిపామని ఆర్ఎస్ఎస్ సపోర్టుతో పనిచేస్తున్న ఓ కంపెనీ ప్రకటించింది.
ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వెబ్సైట్ నుండి వస్తువులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు.. తాను గమనించిన ఓ సాంకేతిక సమస్యను ఆసరాగా తీసుకొని కర్ణాటక చిక్మగళూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దాదాపు రూ.13 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అమేజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఆన్ లైన్ వెబ్సైట్ల ద్వారా కత్తులు, కటార్లు, చురకత్తులు, తల్వార్లను విక్రయించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.