LK Advani Admitted Into Appollo Hospital: బీజేపీ అగ్ర నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యంపై బీజేపీ, ఎన్డీయే నాయకులు ఆందోళన చెందుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి.
Arnab Goswami Sensational Comments: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విషయంపై జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు..
Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.
Success Story: హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు మురళీకృష్ణ ప్రసాద్ దివి నేడు నగరంలో అత్యంత ధనవంతుడి జాబితాలో ఉన్నారు. అయితే అతను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడావల్సి వచ్చింది. ఇంటర్ లో ఫెయిల్ అయి ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్రముఖ వైద్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన సక్సెస్ స్టోరీ చూద్దాం.
PF Money Withdrawal: ప్రభుత్వ , ప్రైవేటు ఉద్యోగులకు తప్పనిసరి పీఎఫ్ ఎక్కౌంట్. నెల నెలా ఇటు ఉద్యోగి అటు యజమాని నుంచి కొద్దిమొత్తం ఫీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఎప్పుడైనా అవసరం వస్తే పీఎఫ్ డబ్బులు అడ్వాన్స్గా విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో పూర్తి ప్రక్రియ తెలుసుకుందాం.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Threatening mail to RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా రావడం ఈనెలలో రెండోసారి. గురువారం మధ్యాహ్నం ఇ మెయిల్ ద్వారా అగంతకులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అటు ఢిల్లీలోని పలు పాఠశాలలకు సైతం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. అంతకుముందు డిసెంబర్ 9న ఢిల్లీలోని కనీసం 44 పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్లు వచ్చాయి.
AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
Fact Check: సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ఆ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫేక్ న్యూ్ కూడా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమేనా..కాదా అని అలోచించకుండానే షఏర్ చేసేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు, ఆడియోలు కూడా ఎడిట్ చేసి వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ వాయిస్ ఆడియోలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందో తెలుసుకుందాం.
Anil Ambani's companies: దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ అధినేత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ స్టాక్స్ మంచి లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీలకు ఇప్పుడు లాభాల బాటలో పట్టాయి. . కొత్త ఆర్డర్లే కాదు, ఇప్పుడు అనిల్ అంబానీ కొత్త కంపెనీలను శరవేగంగా ప్రకటిస్తున్నారు.
Life Certificate: దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ ఇది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు మరింత వెసులుబాటు లభించింది. లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fairness Cream: తప్పుడు సూచనలు చేసినందుకు ఓ బహుళజాతి కంపెనీకి రూ. 15లక్షల జరిమానా పడింది. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్య్సూమరార్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ కంపెనీ ఈ జరిమానా విధించింది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటన చేసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కంపెనీపై చర్యలు తీసుకుంది.
Supreme Court: దేశంలో గత కొద్దికాలంగా మందిర్ మసీదు వివాదాలు పెరిగిపోయాయి. ట్రయల్ కోర్టుల ఆదేశాలతో సున్నితమైన సమస్యలు ఎదురౌతున్నాయి. వివాదం పెరిగి పెద్దదవుతోంది. అందుకే సుప్రీంకోర్టు ఈ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Encounter with Naxalites in Narayanpur: ఛత్తీస్గఢ్ లోని అబుజ్మద్లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.