Armoor: బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొందరు తమకు న్యాయంగా రావాల్సిన ఫండ్స్ ను దక్షిణ తెలంగాణకు దోచుకుపోతుందన్నారు.
Kamareddy: ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కొరికాయి. ఈ ఘటన తీవ్రసంచలంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీనిపై వైద్యశాఖకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఆస్పత్రిలో డాక్టర్లపై వ్యవహరంపై కూడా పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
Hyderabad: హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నగరంలోని అమీర్ పెట్ మెట్రో స్టేషన్లో క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. కవర్ ను కట్ చేసి తిందామని చూశాడు. అంతలో ఊహించని షాక్ ఎదురైంది. చాక్లెట్ లో ప్రాణాలతో, పాకుతున్న పురుగును గమనించాడు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Hyderabad: బీఆర్ ఎస్ లీడర్, మాజీ సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడిని పట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ను మార్చి టీజీగా చేయడం సెటైరిక్ గా స్పందించారు.
సాధారణంగా ఆలుమగలన్నాక గొడవలు కామన్. కొత్తగా పెళ్లైన తర్వాత ఇద్దరు అభిప్రాయాలు, ఆలోచనలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో.. ఒకరితోమరోకరు మాట్లాడాలి. వైవాహిక జీవితంలో ఎలా కలిసి మెలసి ముందుకు వెళ్లాలో మాట్లాడుకొవాలి. ఇద్దరు కూడా పెరిగిన వాతావరణ, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో కొద్దిగా బేధాభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో కొందరు క్షణికావేశంలో తమ పవిత్రమైన వివాహ బంధాన్ని అపహస్యం చేసుకుంటారు.
Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది.
Telangana: తెలంగాణలో పదేళ్లపాటు అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొండా సురేఖ ఆరోపణలు చేశారు. మీ హయాంలో మహేందర్ రెడ్డిని అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని గుర్తుకు రాలేదా.. అంటూ కొండా సురేఖా ఫైర్ అయ్యారు.
Nirmal: నడిరోడ్డు మీద యువకుడు రెచ్చిపోయాడు. తనతో పాటు తెచ్చుకున్న మారణాయుధంతో యువతిపై దాడిచేశాడు. అంతే కాకుండా ఆమెను పలుమార్లు ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రేవంత్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించి జూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆయన అక్రమంగా భారీగా డబ్బులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి.
Telangana: తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఇది ఆసియాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెబుతుంటారు. అడవిలో వెలసిన తల్లుల దర్శనాలకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) ను సమర్పిచడం ఇక్కడ అనవాయితీగా వస్తుంది.
CM Revanth Reddy: ఎన్నో సంవత్సరాల నుంచి సర్కారు కొలువు కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు రేవంత్ మరో తీపి కబురు అందించారు. తాజాగా, గ్రూప్ 1 పోస్టులను భారీగా పెంచారు. అదే విధంగా తొందరలోనే నోటిఫికేషన్ ప్రకటించేలా కూడా టీఎస్పీఎస్సీ కూడా చర్యలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
Telangana Bhavan: బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల గ్యాప్ తర్వాత తిరిగి తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనను బీఆర్ఎస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలకు మందు మరో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మరో వైపు మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ రావడం, వరుస ఘటనలపై ఎలా స్పందిస్తారో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని ఆమె అన్నారు.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. బుడ్డర్ ఖాన్.. నీలాగా మాట్లాడాలంటే మాకు మర్యాదగా అన్పించడం లేదు.. తెలంగాణ పీతామహుడుగా భావించే కేసీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతావా.. అంటూ మీడియా సమావేశంలో ఏకీపారేశారు.
Crime News: భువనగిరిలో ఎస్సీ బాలికల హస్టల్ లో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు అనునానస్పదంగా చనిపోయిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. హస్టల్ గదిలో భవ్య, వైష్ణవి విద్యార్థినులు గదిలో ఉరివేసుకుని కన్పించారు.
Hyderabad:మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దుర్గారావు కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.
Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.