T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో దాయాది దేశాల మద్య ఆసక్తికర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్పై ఉన్న అంచనాల నేపధ్యంలో ఏ దేశం ఎన్నిసార్లు గెలిచిందో తెలుసుకుందాం. రెండు దేశాల మ్యాచ్పై పాక్ కెప్టెన్ ఏమంటున్నాడు..
T20 World Cup: దాయాది జట్టుతో సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడేందుకు టీమ్ ఇండియా జట్టు దాదాపు సిద్ధమైంది. కొంతమంది క్రికెటర్లను టీమ్ ఇండియా కెప్టెన్ పక్కన పెట్టవచ్చని సమాచారం. ఆ క్రికెటర్లెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భారత్ బలమైన జట్టుని...అయితే నాకౌట్ స్టేజ్లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్ అన్నారు.
Squid Game Challenge: 90 దేశాల వీక్షకుల్ని ఊపేస్తున్న కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'. అయితే ఈ వెబ్ సిరీస్కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ లోని డల్గోనా క్యాండీ ఛాలెంజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ఈ ఛాలెంజ్ను టీమిండియా క్రికెటర్లు సైతం స్వీకరించారు. వివరాల్లోకి వెళితే..
T-20 వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 20 న ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఐసీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇపుడు అది నెట్టింట్లో వైరల్ ఆయింది.
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది.
T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ధరించనున్న కొత్త జెర్సీని ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ 'బుర్జ్ ఖలీఫా'పై ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
india vs australia: ఆస్ట్రేలియాతో జరిగన మూడో వన్డేలో భారత మహిళా జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో టీమిండియా వైట్వాష్ పరాభవాన్ని తప్పించుకుంది.
Womens Cricket: టీమిండియా మహిళల క్రికెట్ జట్టుకు అదృష్టం కలిసొచ్చినట్లు లేదు. మ్యాచ్లో చివరి బంతి వరకు దోబూచులాడిన విజయం ఆఖరుకు ప్రత్యర్థినే వరించింది. భారత మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
T20 World Cup: టీ 20 ప్రపంచకప్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ప్రాధాన్యతలో ఓ జట్టును ప్రకటించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
MS Dhoni's name appears in list of Amrapali homebuyers : ధోని గతంలో ఆయన ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్ట్స్కు అంబాసిడర్గా వ్యవహరించారు. దాంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇక తాజాగా ధోని పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
Team india for T20 world cup: సెప్టెంబరు 10 లోగా టీ20 ప్రపంచకప్లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాలన్న ఐసీసీ నిబంధనలకు లోబడి బీసీసీఐ (BCCI) మరో రెండు రోజులు ముందుగానే సెప్టెంబర్ 8న జట్టు ప్రకటన చేసింది. అక్టోబరు 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఐసిసి (ICC) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
లార్డ్స్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే చాపచుట్టేశారు.
Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.
India vs England 2nd Test Day 1 Score live updates: ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. తొలి టెస్టులో సెంచరీ చేజార్చుకున్న కేఎల్ రాహుల్ ఈసారి సెకండ్ టెస్ట్ మ్యాచులో సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటుకున్నాడు.
India vs SriLanka 1st ODI Live Score Updates: స్టార్ ఆటగాళ్లు అధికంగా ఉండటంతో రెండు జాతీయ జట్లుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి రెండు పర్యటనలకు టీమిండియా ఆటగాళ్లను పంపించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో వారి గడ్డమీద టెస్ట్ సిరీస్ ఆడనుంది.
BCCI President Sourav Ganguly: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఆగస్టు మొదటి వారం నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ కరోనా డెల్టా వేరియంట్ బారిన పడ్డాడు.
Indian cricketers tested positive for Covid-19 in UK: ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా యూకేలో ఉంది. మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్లో ఉన్న జట్టులో ఆటగాళ్లకు జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారించారు.
Suresh Raina on Virat Kohlis captaincy:విరాట్ కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరని భావిస్తున్నాను. కానీ అతడు సాధించాల్సింది ఇంకా చాలా ఉందని సురేష్ రైనా పేర్కొన్నాడు. ఆటగాడిగా అతడు ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు, రికార్డులు తిరగరాసి ఉంటాడు. నెంబర్ 1 బ్యాట్స్మెన్గా అవార్డులు అందుకున్నాడు.
Harbhajan Singh blessed with a baby boy: హర్భజన్, గీతా బస్రా దంపతులు రెండో పర్యాయం తల్లిదండ్రులయ్యారు. గీతా బస్రా ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిందని భజ్జీ తెలిపాడు. ఈ మేరకు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో భావోద్వేగంతో ఓ సందేహాన్ని షేర్ చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.