Revanth Reddy Praises AP CM Chandrababu Naidu: తన గురువు, ఏపీ సీఎం చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పోటీపడే అవకాశం తనకు దక్కిందని కీర్తించారు.
KT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
Telangana Leaders Harish Rao And Alleti Maheshwar Reddy Praises To Chandrababu Naidu: అధికారంలోకి వచ్చి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడే చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాడు ఏపీ పాలనను తిట్టిన తెలంగాణ వాళ్లే ఇప్పుడు పొగుడ్తుండడం ఆసక్తికరంగా మారింది.
Revanth Reddy Not Attending His Guru Chandrababu Naidu Swearing Ceremony Why You Know: గురుశిష్యుల మధ్య విభేదాలు వచ్చాయా? ప్రమాణస్వీకారానికి హాజరవుతారని భావించగా అనూహ్యంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డికి కాబోయే సీఎం చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం హాట్ టాపిక్గా మారింది.
Gurukul Candidates And Staff Nurse Protest In Front Of CM Revanth Reddy House: ధర్నాలతో రేవంత్ రెడ్డి నివాసం దద్దరిల్లింది. తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు.
Gurukul Candidates Protest In Front Of CM Revanth Reddy Residence: గురుకులాల అభ్యర్థులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసం ముందు మంగళవారం మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నియమ నిబంధనలు రూపొందిస్తోంది. త్వరలోనే ఆ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది.
Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
Secunderabad Contonment Sri Ganesh Won: బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎగురేసుకుపోయింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణేశ్ విజయం సాధించారు.
Revanth Reddy And Former CM KCR Wishes To Chandrababu And Pawan Kalyan AP Victory: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పొరుగు రాష్ట్రం తెలంగాణ రాజకీయ ప్రముఖులు స్పందించారు. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించి విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
Vastu Changes In Telangana State Secretariat: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తుపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Telangana Lok Sabha Elections Exit Polls How Many MPs BRS Congress And BJP Getting: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.
Traffic Restrictions Imposed On 31st May In Hyderabad: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. అవతరణ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపులు చేపట్టారు. ఈనెల 31వ తేదీన సన్నాహాలు ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Sonia Gandhi Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో ఆమె జూన్ 2వ తేదీన జరగనున్న సంబరాలకు ఆమె హాజరయ్యేందుకు ఆసక్తి కనబర్చారు. ఈ మేరకు సోనియా పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
KT Rama Rao Allegations 1000 Crore In Rice Procurement: కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.