TRS-KCR : తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మీద టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
Jitender Reddy reaction on joining TRS party : మాజీ ఎంపీ, బీజేపి నేత జితేందర్ రెడ్డి బీజేపికి గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మాట్లాడటానికి ఏమీ లేదని.. ఏం చేసినా చేతలతోనే చేసి బొంద పెడతా అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
Revanth Reddy fire on KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్లపై మండిపడ్డారు.
KCR Became Sick at Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో స్వల్ప అస్వస్థత గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనని ఇంటికి వైద్యులే వచ్చి చికిత్స అందిస్తున్నారని సమాచారం.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా మార్చారంటూ కేసీఆర్ మీద ఈటెల రాజెందర్ ఆరోపణలు చేశారు.
Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్కు మధ్య జరుగుతోందని అన్నాడు.
Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.
Uttar pradesh: ప్రముఖ రాజకీయ దురంధరుడు, నేతాజీగా ప్రజలు పిల్చుకునే యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది వీడ్కోలు పలికారు. ములాయంకు శ్రద్ధాంజలి ఘటించారు.
ThirumaValavan Meets KCR: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అగ్ర నేత అయిన తిరుమావళవన్తో పాటు పలు రాష్ట్రాల నాయకులు సీఎం కేసీఆర్ను కలిశారు.
TRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్లో ఉన్నతాధికారులను కలిశారు.
TRS to BRS: 21 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy slams KCR, BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.