పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున జమ్ము కాశ్మీరు ప్రాంతంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్కి సమాచారం అందింది. ఈ క్రమంలో కాశ్మీరు పరిసర ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా భద్రతను పటిష్టం చేయబోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు కాపుగాయనున్నాయి.
ఐపీఎల్ 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో భాగంగా శనివారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడ్డాయి.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేమిటంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
4 డీఎక్స్ థియేటర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..! ఇది చాలా స్పెషల్ థియేటర్ అండీ బాబు. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కూడా సినిమాలోని సంఘటనలకు తగిన విధంగా అనుభూతిని కలిగించే థియేటర్ ఇది.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని సంసద్ రోడ్డులో చేపట్టిన 'ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష' శిబిరానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో బీజేపీ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్2లో నిర్మించిన పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందట ప్రారంభించారు.
ఢిల్లీలో 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లను స్వయంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పర్యవేక్షించారని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.