BJP Winning Factors: రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడింది..! 27 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఢిల్లీలో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్పార్టీని బీజేపీ మట్టికరిపించింది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణమేంటి..! కాషాయ పార్టీ గెలుపు ఏఏ అంశాలు దోహదపడ్డాయి..?
Delhi CM Candidate:Delhi CM Candidate: దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం అధిరోహిస్తోంది. మరి పీఠంపై కూర్చునేదెవరు, ఎవరికి అవకాశం దక్కనుంది..ఆ వివరాలు మీ కోసం..
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Exit Polls: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుంటాయి. ఎగ్టిట్ పోల్ట్ ఎగ్టాట్ పోల్స్ కావనే వాదన వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, మరి కొన్ని సందర్భాల్లో తప్పయిన పరిస్థితి ఉంది. మరి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగింది పూర్తి వివరాలు మీ కోసం.
Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది.
Delhi Elections 2025: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంఐఎం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీపై కన్నేసింది. ఢిల్లీ వీధుల్లో గాలిపటం ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒవైసీ గాలిపటం ఢిల్లీలో ఏం చేయనుందో తెలుసుకుందాం.
AAP Freebies: ఢిల్లీలో ఎన్నికల సందడి నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఓవైపు గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఓట్లు దండుకునే హామీలపై దృష్టి సారిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Municipal Corporation Elections: అతను గత ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచారు. ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. చివరి నిమిషంలో అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో హార్ట్ అయి వినూత్నంగా నిరసన తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ శాతం మాత్రం చాలా మేర తగ్గిపోయింది.
ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే . . పోలింగ్ కాస్త మందకొడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉదయం పూట.. చలి వాతావరణం ఉండడంతో . . ఓటర్లు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున రాలేదు.
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతున్నా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదు. అంతా ప్రశంతంగానే కొనసాగుతోంది. ఐతే ఢిల్లీలోని పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం సాగుతూనే ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ . . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కూడా పెరగడం విశేషం.
మహిళలు ఇంటి బాధ్యత ఎంత బాగా నిర్వహిస్తారో, నేడు ఎన్నికల బాధ్యతను కూడా అదే తీరుగా స్వీకరించాలంటూ ఢిల్లీ ఓటర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.