DA Hike Hike for Employees: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు. ఆరో వేతన సంఘం, ఐదవ వేతన సంఘం కింద జీతాలు పొందుతున్న ఉద్యోగులకు డీఏ భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇలా..
Tamil Nadu Announces 4 percent DA Hike: తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 42 శాతం నుంచి 46 శాతానికి డీఏ చేరింది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మొన్నే కేంద్ర ప్రభుత్వం DA పెంచుతున్నట్లు ప్రకటించగా.. ఇపుడు కొన్ని రాష్ట్రాలు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
VC Sajjanar on TSRTC Employees DA: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న అన్ని డీఏలు మంజూరు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. అక్టోబర్ నెల జీతంతో కలిపి అందుకోనున్నారు.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన అతి త్వరలోనే రానుంది. ఈ సారి 3 శాతం పెరిగే అవకాశం ఉందన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది.
7th Pay Commission Latest Updates DA Hike News: రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రమోషన్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రేడ్ల వారీగా నిబంధనలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపునకు సంబంధించి ప్రకటన ఈ నెలలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోసారి 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 46 శాతానికి చేరనుంది. జీతాలు ఎంత పెరుగుతాయంటే..?
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పెరిగిన డీఏ కోసం ఇక ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం లేదు. జూలై 2023 డీఏ ఎంతనేది త్వరలోనే వెల్లడి కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏఐసీపీఐ సూచిక పాయింట్లను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నెల 31న విడుదల చేయనుంది. ఈ పాయింట్ల ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
7th Pay Commission DA Hike News: బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు. డియర్నెస్ అలవెన్స్ 2 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రస్తుతం 41.72 శాతం డీఏ అందుతుండగా.. 44.24 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీపీఐ సంఖ్యల ఆధారంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. ఎంత పెరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి 3 శాతం పెంపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
7th Pay Commission DA Hike Latest News: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గుడ్న్యూస్ వచ్చింది. డీఏ పెంపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొంతమంది ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ను పెంచింది. అంతేకాకుండా అమలు తేదీని కూడా వెల్లడించింది.
7th Pay Commission DA Hike News: ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. మే నెలకు సంబంధించిన ఇండెక్స్ డేటాతో ఈ విషయం స్పష్టమైంది.
7th Pay Commission DA Hike News: డియర్నెస్ అలవెన్స్ పెంపుపై మరో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. మే నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా జూన్ 30న కేంద్ర కార్మిక శాఖ రిలీజ్ చేయనుంది. మరోసారి డీఏ 4 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Dearness Allowance: ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు గురించి ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జూలై రెండవ దఫా డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. ఏడాదిలో జరగాల్సిన రెండవ దఫా డీఏ పెంపు ఎంతనేది మరో పదిరోజుల్లో తేలనుంది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం కాదిప్పుడు..ఇకపై 8వ వేతన సంఘంపై చర్చ నడుస్తోంది. త్వరలో ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలు చేయనుందని తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభాలు అందనున్నాయో తెలుసుకుందాం..
Update on 7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా డియర్నెస్ అలవెన్స్ అందుతుంటుంది. వచ్చే నెల నుంచి కొత్త డీఏ అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. డీఏ ఈసారి ఎంత పెరగనుంది, అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
New Updates on 7th Pay Commission : ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి చేరింది. సర్కారు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
7Th Pay Commission Latest News Today: జీతభత్యాల పరంగా ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎదురుచూసే అంశం ఏవైనా ఉన్నాయా అంటే అది వారి పే స్కేల్ రివిజన్ తో పాటు డియర్నెస్ అలవెన్స్ వంటి పేమెంట్స్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అనే ఎదురుచూస్తుంటారు. ఇది అన్ని రాష్ట్రాల ఉద్యోగులకు ఈ ఎదురుచూపులు వర్తిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.