DA Hike: ఆరవ వేతన సంఘం ఐదవ వేతన సంఘం ప్రకారం.. జీతాలు తీసుకుంటున్న కొంతమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా డియర్ నెస్ అలవెన్స్ పెంచడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం 2024 నవంబర్ 7 నాటి ఆఫీస్ మెమోరాండం ద్వారా ప్రకటించారు.
7th Pay Commission DA Merge News in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇటీవలే అక్టోబర్ నెలలో పెరిగాయి. తిరిగి 2025 జనవరిలో పెరగనున్నాయి. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పట్నించే డీఏ పెంపుపై చర్చలు జరుగుతున్నాయి.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలమైన అప్డేట్ వెలువడింది. ఇటీవల పెరిగిన డీఏతో మొత్తం డీఏ 53 శాతమైంది. అయితే ఇది బేసిక్ శాలరీలో కలుపుతారా లేదా అనే సందేహం ఉంది. ఇప్పుడీ విషయంలో స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నాయి.
7th Pay Commission DA Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మరోసారి పెరగనుంది. ఏడాదిలో రెండోసారి డీఏ-డీఆర్ పెంపు గత నెలలోనే జరిగింది. ఇప్పుడు మరోసారి పెరగనుంది. కేవలం మరో 2 నెలల్లో డీఏ పెరగనుంది. దీనికి సంబంధించన అప్డేట్స్ వెలువడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.
8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అద్భుతమైన లాభాలున్నాయి. జీతభత్యాలు, పెన్షన్ గణనీయంగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ 8వ వేతన సంఘం ప్రకటన ఎప్పుడుంటుంది. ఎప్పట్నించి అమల్లోకి వస్తుంది, జీతభత్యాలు ఎంత భారీగా పెరగనున్నాయో తెలుసుకుందాం.
8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం దగ్గరపడింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త వేతన సంఘం ప్రకటించనున్నారు.
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంత పెరుగుతుందో చెక్ చేద్దాం.
DR Hike Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు శుభవార్త విన్పించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెంచింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ 53 శాతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి సందర్బంగా భారీ నజరానా అందనుంది. పెన్షనర్ల బకాయిలు చెల్లింపుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. పెన్షనర్లకు రావల్సిన డీఆర్ బకాయిలు చెల్లింపుల అంశమింది. దీని ప్రకారం ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
7th pay commission: ప్రతి ఏడాది దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది బోనస్ వస్తుందని అలాగే డిఎ పెరుగుతుందని ఉద్యోగస్తులు సంతోషపడతారు . ఈ నేపథ్యంలోని ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేంద్రం దీపావళి పండుగ బహుమతి ఇవ్వడానికి సిద్ధమయ్యింది.
Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్లు ప్రకటించాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపు, బోనస్తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన తరువాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా మరో రాష్ట్ర ప్రభుత్వం డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
DA Hike For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రైతులకు రుణమాఫీ చేస్తూ వస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా దీపావళికి ముందే ఇవ్వనున్నట్లు నిన్న మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై తీపి కబురు త్వరలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా రేవంత్ సర్కార్ ఉద్యోగుల పెంపుపై కీలక ప్రకటన చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోటికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ 3 శాతం పెంచడంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. మరిప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో విలీనం చేస్తారా లేదా , ప్రభుత్వం ఏ చెబుతోంది.. ఆ వివరాలు మీ కోసం.
7th Pay Commission DA Hike Formula: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్లే 3 శాతం డీఏ పెరిగింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి పెరిగింది. పెరిగిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో అక్టోబర్ శాలరీతో కలిపి జమ కానున్నాయి. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నా.. నిరాశే ఎదురైంది. అయితే దీపావళికి ముందు జీతాల పెంపు ప్రకటన రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 శాతం డీఏ పెరగడంతో ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఎలా లెక్కలు వేస్తారు..? పూర్తి వివరాలు ఇలా..
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త విన్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఏ పెంపు ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో డీఏ పెంపును ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.