8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలకమైన అప్డేట్ వెలువడవచ్చు.
Big Gift for Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్డేట్తో పాటు మేజర్ గుడ్న్యూస్. ఇకపై వేతనం సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫార్ములా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
Govt Employees And Pensioners In New Year 2025 Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త సంవత్సర కానుకలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏలు.. వేతనాల పెంపు ఉండవచ్చు. డీఏ బకాయిల విడుదలతోపాటు జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన బిగ్ అప్డేట్ ఇది. ఓ రకంగా షాక్ కల్గించే పరిణామం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై అత్యంత ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలుంటాయా...ఆ వివరాలు మీ కోసం..
7th Pay Commission Salary DA Hike in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతుంటాయి. గత ఏడాది అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డీఏ పెంపు ఎంతనేది నిర్ణయిస్తుంటారు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఇండెక్స్ ఆధారంగా జూలై డీఏ పెంపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
8th Pay Commission Date in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ఎదురుచూసేది 8వ వేతన సంఘం కోసం. ఎప్పుడెప్పుడు ఏర్పాటవుతుందా అని చూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగడం ఖాయం. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు గ్రేట్ న్యూస్ ఇది. ఇటీవలే డీఏ భారీగా పెరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుంది. డీఏ పెరగడంతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Arrear News: కరోనా సమయంలో పెండింగ్లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా మరోసారి పెండింగ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది.
7th Pay Commission DA Hike 2025: కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ మొదటి పెంపు ఉండనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేస్తున్న AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి డిసెంబర్ వరకు AICPI సూచిక సంఖ్యల ఆధారంగా జనవరి 2025 లో జీతాల పెంపుపై క్లారిటీ రానుంది. అయితే మరోసారి ఎంత జీతం పెరుగుతుందని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు AICPI డేటా ఆధారంగా డీఏ ఎంతకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం..
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వస్తోంది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు కానుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.
జీతాలు భారీగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొత్త వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ అందిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు DA 53 శాతానికి పెరిగింది. ఇది 3 శాతం పెంపుతో జూలై 2024 నుండి అమలులోకి వచ్చింది. అయితే DAని ప్రాథమిక వేతనంలో కలుపుతారా? Holi పండుగకు మరో 4% పెంపు వస్తుందా? 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఊహాగానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మరో ఊహించని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. .
7th Pay Commission DA Merge Updates in Telugu: 7వ వేతన సంఘం ప్రకారం ఇటీవల అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం డీఏ 53 శాతమైంది. దాంతో మొత్తం డీఏను బేసిక్ శాలరీలో విలీనం చేసే విషయమై చర్చ నడుస్తోంది. ఇప్పుడీ విషయమై బిగ్ అప్డేట్ వెలువడింది.
దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అందుకుంటున్న కనీస వేతనం కాస్తా రెట్టింపవుతుంది. అందుకే ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ ఉంది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సైతం డీఏ పెంచుతూ ప్రకటన చేసింది. అంటే ఇప్పటికీ 5, 6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకునేవారికి ఈ డీఏ పెంపు వర్తించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.