భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్ నుంచి శనివారం రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ధోని రిటైర్మెంట్ ( dhoni retirement ) తీసుకుంటున్నట్లు ప్రకటించగానే.. అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
క్రికెట్ ( Cricket ) ట్రెండ్ నే మార్చేసిన లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League). ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైనా టోర్నమెంట్ లలో ఒకటి ఐపిఎల్.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) తన భర్తకు, తనకు మధ్య దృఢమైన బంధానికి గల కారణాలను, ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఇతర ఆసక్తికరమైన ఘటనలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ENG vs PAK) 1 వ టెస్ట్, డే 1 లైవ్ క్రికెట్ స్కోర్ అప్డేట్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్పై టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టేన్ అజార్ అలీ ( Azhar Ali ) తొలుత బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు.
HBD Smriti Mandhana: స్మృతి మంథాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేక పరియం అవసరం లేదు. భారత మహిళా క్రికెట్ ( Indian Women Cricket ) విభాగంలో పెను సంచలనం ఆమె. ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది స్మృతి మంథాన.
Harbhajan Turbanator: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) సోషల్ మీడియాలో ( Social Media ) బాగా యాక్టివ్గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెట్టి ఫ్యాన్స్ను అలరిస్తున్నాడు. తాజాగా హర్భజన్ టర్బోనేటర్ ( Harbhajan Turbanator ) మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
Indian Cricket: ఇండియన్ క్రికెట్లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్లో బ్యాటింగ్కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్లో ఉండేది.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆర్థికరంగం, పర్యాటక రంగం, క్రీడారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
భారత్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, హీరోలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ప్రాణాంతక కోవిడ్19 మహమ్మారి బారిన పడుతున్నారు. భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్కు కరోనా వైరస్ పాజిటివ్ (Chetan Chauhan Tested COVID19 Positive)గా నిర్ధారించారు.
సురేష్ రైనా క్రికెట్ కెరీర్పై, అతడి టాలెంట్పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
మెల్బోర్న్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్ము రేపింది. టీ-20 వుమెన్స్ ప్రపంచకప్లో మన అమ్మాయిలు హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి .. నేరుగా సెమీస్కు దూసుకెళ్లారు.
టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫుల్లు ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పెనుసవాలుగా మారడంతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్లోనూ కోహ్లీ అగ్రభాగాన కొనసాగుతున్నాడు.
మైదానంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఫస్ట్ ఇండియన్ రికార్డు వచ్చిచేరింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే భారీగా ఉంది.
మిస్టల్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ. ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని .. ఇప్పుడో.. అప్పుడో .. రిటైర్మెంట్ ప్రకటిస్తారని .. ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా క్రికెట్ మైదానంలో అడుగు పెట్టకపోవడం .. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవడంతో .. ధోనీకి ఇక రిటైర్మెంటేననే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్కు దిగింది.
మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.