Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
LK Advani On NTR: భారతరత్న ఎల్.కె అద్వానీ స్వయంగా రాసిన తన ఆత్మకథలో సీనియర్ ఎన్టీఆర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మై కంట్రీ, మై లైఫ్లో రామారావు గురించి తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Delhi Election Offer: దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘమే కాదు..ఇతరులు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Who is Telangana BJP President: తెలంగాణ బీజేపీ చీఫ్ విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందా..! పార్టీ ప్రెసిడెంట్ రేసులో ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ ఉండగా.. మరో కీలక లీడర్ రేసులోకి వచ్చారా..! ఆయన రాకతో మిగతా నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ నేతకే పార్టీ చీఫ్ పోస్టు ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి పెంచేశారా..!
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది.
Parliament Budget Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.
Chiranjeevi Is In Congress Or BJP: కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఉండడం.. తెలంగాణలో కాంగ్రెస్తో సఖ్యత ఉండడంతో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎటు వైపు ఉన్నాడో అర్థం కావడం లేదు. అతడి రాజకీయ ప్రయాణం ఉత్కంర రేపుతోంది.
CM Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారా..? ప్రభుత్వ పథకాలు అందుకున్న ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం సీక్రెట్ గా తెలుసుకుంటుందా..? ప్రభుత్వ నిఘా వర్గాలతో పాటు రేవంత్ రెడ్డి ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ప్రజల రియాక్షన్స్ తెలుసుకుంటున్నారా..? ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పథకాల అమలు చేయాలనుకుంటుందా..?
Bandi Sanjay Press Meet: కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Sensational Comments On Padma Award For Gaddar: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కక్ష అనే విమర్శలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్ను హంతకుడిగా చిత్రీకరించడం వివాదం రేపింది.
Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయనని.. అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్నేహహస్తం చాచారు.
Bandi Sanjay Challenge: అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్లో తాను ఇకపై రాజకీయ విమర్శలు చేయనని ప్రకటించారు. కరీంనగర్ అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి వేదిక పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.