KCR Govt : మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు జూ. పంచాయితీ కార్యదర్శులు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శుల్ని చర్చలకు పిలిచేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది.
Karnataka Assembly Results 2023: కర్ణాటక ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దాటేసింది. అటు బీజేపీ 70 వద్దే అపసోపాలు పడుతోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై తగిన ఏర్పాట్లు చేస్తోంది.
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చిల్లర ప్రాజెక్టులు చూపించి రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు జగన్ చెబుతున్నారని అన్నారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివి.. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని అన్నారు.
Karnataka Politics: ఒకే ఒక్క కులంతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా అంటే ఎందుకు కాదనే సత్యం బోధపడుతుంది. మతం, కులం ఎక్కడా కూడు పెట్టకపోయినా రాజకీయాల్లో మాత్రం పెడుతుందని అర్ధమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల చిత్రం ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్కే పట్టం కడుతుంటే..రెండే రెండు సంస్థలు మాత్రం బీజేపీకు ఓటేశాయి.
Karnataka Exit Polls 2023: కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించనుందా అంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. 2018 ఎన్నికల్లో పోషించిన పాత్రనే జేడీఎస్ పోషించవచ్చని తెలుస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Bandi Sanjay About Asaduddin Owaisi: ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం... ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోంది. హిందూ యువకులను బెదిరించి, మాయమాటలు చెప్పి ముస్లింలుగా మార్చి టెర్రరిస్టులుగా మార్చి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా ఉగ్రవాదులేననే ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోంది అని బండి సంజయ్ మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కూడా ది కేరళ స్టోరీ మూవీ చూడాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలో చూపించిన తరహా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీలో చూపించింది 5 నుంచి 10 శాతమేనని పేర్కొన్నారు.
Bura Narasaish Goud : ఈ నెల 18న నాగోల్లో బీజేపి ఓబీసీ సమ్మేళనం జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బూర నర్సయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఓబీసీ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.
Priyanka Gandhi Speech: నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు.
Telangana Junior Panchayat Secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని... ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోగా వారిపై బెదిరింపు చర్యలకు దిగుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
BJP Delhi: తెలంగాణ కమలదళం ఢిల్లీ పెద్దలనే నమ్ముకుందా?.. ఢిల్లీ పెద్దలు కూడా ఇక్కడి నేతలతో పని కాదని అనుకున్నారా? అందుకే పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారా? నెలకోసారి ప్రధాన్ టూర్ అందుకేనా? అని అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎమ్మెల్యే ఈటల బృందం భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు సమాచారం లేదన్నారు. తనకు చెప్పకపోవడం తప్పేమికాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళతారని అన్నారు.
ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువులపై దాడులు చేసేలా ప్రభుత్వం తీరు ఉందని విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.