JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.
YS Jagan Reacts On Vinukonda Incident: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీల రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. రౌడీలను ప్రోత్సహించడానికి సిగ్గులేదా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, వగలపూడి అనితను నిలదీశారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
YS Sharmila Will Be CM In 2029 Elections Says Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. ఏపీ పర్యటనలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Calls Eco Friendly Vinayaka Chavithi: కొన్ని వారాల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎలా పూజించాలో వివరించారు.
YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్లోని 108 అంబులెన్స్లో వైఎస్ జగన్ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.
YS Jagan Mohan Reddy Saves A Life: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడారు. తన కాన్వాయ్లోని 108లో ఆస్పత్రికి పంపి ప్రాణం దక్కేలా జగన్ చేశారు. ఆపదంటే వెంటనే సహాయం అందించే గొప్ప గుణం ఉందని నిరూపించుకున్నారు.
Revanth Bhatti Vikramarka And TS Minisiters Vijayawada Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తరలివెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో హాజరు కానున్నారు.
Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.
TDP Guntur West MLA Galla Madhavi Bike Ride: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేకత చాటుతున్నారు. నియోజకవర్గంలో బైక్పై పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆమె పర్యటన వైరల్గా మారింది.
Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.
YS Vijayamma Which Stand YS Jagan Or Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబంలో మళ్లీ కుటుంబ వివాదం నడుస్తోందని సమాచారం. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల నిర్వహించే కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ వెళ్తుండడంతో మరోసారి వైఎస్ జగన్ ఒంటరి అయిపోయారు.
Nara Lokesh Starts New History With Praja Darbar: ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పత్రాల దగ్ధం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్, హార్డ్ డిస్క్, క్యాసెట్లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దగ్ధం చేశారు.
Pawan Kalyan Entry Girl Missing Case Solve: పాలనలో తన మార్క్ చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి అదృశ్యం కేసు వెంటనే పరిష్కారమైంది. 9 నెలల సమస్య 10 రోజుల్లో పరిష్కారం కావడం విశేషం.
YSRCP Leader Siromundanam in Vijayawada: వైసీపీ నందెపు జగదీష్ గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమా తన భవనాన్ని కూల్చివేయించారని ఆయన ఆరోపిస్తూ.. కూల్చిన భవనం ముందే కూర్చొని శిరోముండనం చేయించుకున్నారు.
YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.