AP Politics: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అభ్యర్ధుల మార్పులు చేర్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా మరో ఎంపీ అభ్యర్ధి పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rajyasabha Elections 2024: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీకు ఊహించని షాక్ తగులుతోంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకు తొలిసారిగా పెద్దల సభలో స్థానం దక్కడం లేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AP Rajyasabha Elections 2024: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మూడు స్థానాలకై జరగనున్న ఎన్నికల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్ధుల ప్రకటనతో మొదలైన అసంతృప్తుల బెడద ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TET Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్,. ఒకేరోజు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన కాస్సేపటికి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓట్ ఆన్ బడ్జెట్లో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fact Check: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిలను కొట్టారా..ఇప్పుడిదే ప్రచారం జరుగుతోంది. షర్మిలను జగన్ ఎందుకు కొట్టారు, ఏం జరిగింది, ఇందులో నిజమేంటనేది పరిశీలిద్దాం.
Andhra Pradesh Theatres: ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం (ఫిబ్రవరి 18) నుంచి 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లను కొనసాగించేందుకు అనుమతి లభించింది. థియేటర్ కు వచ్చే ప్రతి ప్రేక్షకుడు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సినిమా టికెట్ ధరలపై వేసిన స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. మూవీ టికెట్ కొత్త ధరలపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని కమిటీ వెల్లడించింది.
Andhra Pradesh Bus Accident: ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, మంటల్లో ప్రయాణికుల లగేజి దగ్ధమైంది.
Trains Cancelled Today: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అనేక రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
Gold Smuggling News: రైల్లో అక్రమంగా బంగారాన్ని (Gold Smuggling) తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు విశాఖపట్నంలో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (Gold Seized) చేసుకున్నారు.
Grama Ward Sachivalayam: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబరు నెలకు సంబంధించిన జీతాల్లో కొందరికి 10 శాతం.. మరికొందరికి 50 శాతం కోత విధించనట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. బయోమెట్రిక్ యంత్రం సరిగా పనిచేయక పోవడంతో తక్కువ హాజరు నమోదవ్వడమే అందుకు కారణమని తెలుస్తోంది.
President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రామ్నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
Patnam Subbaiah Death News Updates: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ నేత పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అనారోగ్య సమస్యలతో కొత్తపల్లిలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని సమాచారం.
IPS RP Thakur Appointed As MD Of APSRTC: ఏపీ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఈ మేరకు ఠాకూర్కు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
Chandrababu Baidu Wishes AP CM YS Jagan On His Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరిగింది. ఇళ్లపట్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు, రైతు భరోసా, ఏపీ టూరిజం పాలసీ వంటి అంశాలపై సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. (Photos: Twitter)
ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar As AP SEC) నేడు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డనే ఏపీ ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.