AP Cabinet Today Meeting Highlights: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్. వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలైజేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Contract Employees Regularization in AP: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన ప్రభుత్వం.. ఈ మేరకు క్రమబద్ధీకణకు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్వర్వులు వెలువడనున్నాయి.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
AP Govt starts E-Chits: అమరావతి, మే 15 : చందాదారుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నేటి నుండి “ఇ-చిట్స్” సేవలను అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంబందిత నూతన ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను వెలగపూడి ఆంద్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు.
YSR Matsyakara Bharosa Scheme News: రాష్ట్రవ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ప్రతీ ఏడాది వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది.
హజ్యాత్రపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష మండిపడ్డారు. ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా..
Manipur Violence News: అమరావతి: మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య రిజర్వేషన్ విషయమై ఏర్పడిన ఘర్షణలు హింసాత్మక ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే. మణిపూర్లో శాంతి భద్రతల సమస్య తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
YSR Kalyanamastu Scheme, YSR Shaadi Thofa Scheme: జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
AP Govt's Good News to Farmers: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఇతరత్రా చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
Ashwini Dutt Comments నిర్మాత అశ్వనీదత్ ఎప్పుడూ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద కౌంటర్లు వేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఆయనకు చంద్రబాబు అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. జగన్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ను కలిసినట్టుగా ఎక్కడా కనిపించలేదు.
Stamps And Registration User Charges Increased: ఏపీలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీ మొత్తం పెంచింది. కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయి.
CM Jagan on DA Arrears: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు సీఎం జగన్. పెండింగ్ డీఏల విడుదలతోపాటు ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు. డీఏకు సంబంధించి ఈ నెలలోనే జీవో రానుండగా.. మేలో ఉద్యోగల బదిలీల ప్రక్రియ ప్రారంభంకానుంది.
YSR Aasara Scheme 3rd Installment: ఏపీలో అక్కాచెల్లెమ్మల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు విరబూసేలా చేసి.. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగన్ సర్కారు స్పష్టంచేసింది.
Free TIFFA Scan Test in AP: రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు కృష్ణ బాబు స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు.
AP Govt Employees DA: ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ఉద్యోగ సంఘం ఒక విధంగా వ్యవహరిస్తోంది. రెండు సంఘాలు విమర్శలు.. ప్రతి విమర్శలకు దిగుతున్నాయి. తమకు సమయానికి జీతాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరగా.. డీఏ పెంపునకు సీఎం జగన్ను కలిశారు ఏపీఎన్జీవో సంఘం నాయకులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.