TTD Sanitation Workers Salaries Hike: పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఐదు వేల మంది కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
Fake News on TTD: తిరుమల శ్రీవారి దేవాస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో ధర్మారెడ్డి. నడక మార్గానికి ఇరువైపులా ఉన్న రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని.. మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆహ్వానించారు.
TTD Chiarman Bhumana Karunakar Reddy: తిరుమలలో మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి మెట్ల మార్గంలో వరుసగా ఐదో చిరుత బోన్లో చిక్కింది. చిరుతను పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Cheetahs And Bears in Tirumala: ఇటీవల లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సమావేశమైన టిటిడి హై లెవెల్ కమిటీ.. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వీయ రక్షణ కోసం చేతి కర్ర ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం అని చెప్పిన టిటిడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. భక్తుల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.
Terrorist Movements in Tirumala: తిరుమలలో సోమవారం రాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి తిరుమల పోలీసులకు ఈమెయిల్ చేశారు.
Tirumala Darshan Tokens: తిరుమల శ్రీవారి భక్తులకు దివ్య దర్శనం, సర్వ దర్శనం జారీ చేసే కేంద్రాలను మార్చింది టీటీడీ. భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్కడ ఏ టోకెన్లు జారీ చేస్తున్నారు..? భక్తుల రద్దీ ఎలా ఉంది..? పూర్తి వివరాలు ఇలా..
Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు.
Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.
TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి.
Koil Alwar Tirumanjanam in TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
TTD News : తిరుపతి కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఘనంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి 28 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.