TTD Updates: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కీలక ప్రకటన వెలువడింది. వైకుంఠ దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Vaikunta Ekadashi: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో ప్రతి రోజు ఉత్సవమే. అందులో బ్రహ్మోత్సవాల కంటే అత్యధిక ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశికి ఉంది. సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందనేది విశ్వాసం. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
Tirumala: దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 2025 కొత్త యేడాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు భక్తులు కొత్త యేడాది వేడుకలు జరిగాయి.
Tirumala Updates: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల జారీపై ప్రకటన విడుదల చేసింది. ఏవి ఎప్పుడు జారీ చేస్తారో షెడ్యూల్ ఇలా ఉంది.
TTD: తిరుమల భక్తులకు గుడ్న్యూస్. ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం గంట లేదా రెండున్నర గంటల వ్యవధిలోనే స్వామి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకురానుంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం కోసం నిత్యం కొన్ని వేల మంది భక్తలు బారులుతీరుతుంటారు. అందుకే ప్రతినెల దర్శనం టిక్కెట్లు విడుదల చేస్తారు. టైట్ స్లాట్ టిక్కెట్లు, నడకదారిలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే జనవరి 5వ తేదీ నుంచి స్థానికులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vaikuntha Dwaram Tickets: ఈనెల 14వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధనుర్మాసం తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాయణం మొదలయ్యే క్రమంలో ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కలిగిస్తారు.
Tirumala Darshan News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు పరితపిస్తుంటారు. క్షణ కాలమైన ఆ దేవ దేవుడి దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకుంటారు. శ్రీవారి దర్శనంతో ఆ బాధలన్ని మరిచిపోతుంటారు. అలాంటి శ్రీవారి దర్శనాన్ని కేవలం గంట సేపట్లో చేసుకోవడం కోసం టీటీడీ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల అవసరాలు, భవిష్యత్ దృష్ట్యా టీటీడీ నుంచి కొన్ని అంశాలు ప్రభుత్వ పరిధిలో రానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Another Low Pressure: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, మరోవైపు చలి స్థాయిలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు వివిధ ప్రాంతాల్లో పడుతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక హైదరాబాద్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి ఉంది వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Tirumala Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీలో తిరుపతి సహా పలు జిల్లాలను వణికిస్తోంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Flower Wear In Hair Is Prohibited In Tirumala: కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిండు భక్తి పారవశ్యంలో ఉండాలి. తిరుమలలో భక్తులు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వాటిలో మహిళలు తలలో పూలు ధరించరాదనే విషయం అందరికీ తెలియదు. ఎందుకో తెలుసుకోండి.
TTD Guidelines: భక్తుల సౌకర్యార్ధం, స్థానికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వెసులుబాటు కల్పించింది. టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నియమాలు, మార్పులు డిసెంబర్ 3 అంటే ఎల్లుండి నుంచి అమల్లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.గత ప్రభుత్వ హయాంలో తక్కువ రేటుకే నెయ్యి కొనుగోలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం అప్పటి విషయాలను బయట పెట్టింది. అంతేకాదు తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెట్ దర్యాప్తు ముమ్మురం చేసింది.
Pawan Kalyan Sensational Comments : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం, తిరుమల లడ్డు, వక్ఫ్ బోర్డు అంశాలపై పవన్ తనదైన స్టైల్ లో కుండబద్దుల కొట్టారు. నేషనల్ మీడియాతో పవన్ మాట్లాడిన తీరు చూస్తుంటే పవన్ హిందూమత పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే చేపట్టబోతున్నారా అన్న చర్చ జరుగుతుంది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. మీరు తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనం చేసుకోవడనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీకు బ్యాడ్ న్యూస్. ఓ పదిరోజులపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం రద్దు చేసింది టీటీడీ యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు. అయితే వృద్ధుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.