Chandrababu Naidu comments on YS Jagan: అమరావతి ఏ ఒక్కరిదో కాదని... రాష్ట్ర ప్రజలందరి రాజధాని అని అన్నారు. అమరావతి మునిగిపోతుందని... అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని... ఇలా రకరకాల దుష్ప్రచారాలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు.
Unknown devotee donates varada kati hastas to Sri Venkateswara Swamy: తిరుమల దేవస్థానంలోని రంగనాయక మండపంలో ఓ అజ్ఞాత భక్తుడు శ్రీవారికి భారీ కానుకలు విరాళంగా అందజేశారు.
Cracks in houses in Tirupati: తిరుపతి వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
Tirumala Tirupati Devasthanam: నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తూనే ఉంటారు. అయితే కోవిడ్ నేపథ్యంలో టీటీడీ (TTD) ఆన్లైన్లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాని టీటీడీ విడుదల చేయనుంది. (https://www.tirumala.org/)
Tirumala Tirupati Devasthanam: భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. వారికి మరో అవకాశం కల్పించింది.
Landslides and trees uprooting due to heavy rains in Tirumala: శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. పెద్దపెద్ద కొండరాళ్లు మెట్లపై ఒరిగాయి. శ్రీవారి మెట్టు మధ్యలో కొండచరియలు విరిగి పడటంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారింది.
Heavy rains: భారీ వర్షాలకు తిరుమల నీట మునిగింది. ఆలయ పరిసరాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకల నిలిపివేశారు. భక్తులు ఎవరూ తిరుమల రావొద్దని అధికారులు ఆదేశించారు.
మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
Union Home Minister Amit Shah: సీఎం వైఎస్ జగన్ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్ హోటల్లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
Tirumala Ghat Roads Closed :నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో (Tirumala) భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. తిరుపతి, నెల్లూరు జిల్లాలలో జన జీవనం స్తంభించిపోయింది, అంతేకాకూండా, సముద్రం 100 అడుగులు ముందుకు రావటం, 10 అడుగుల ఎత్తు వరకు అలలో ఎగసిపడుతున్నాయి.
Southern Zonal Council: ప్రతిష్ఠాత్మక సదరన్ జోనల్ కౌన్సిల్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సమాఖ్య 29వ సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటితో పాటుగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
Tirumala darshan tickets dates released : నవంబరుకు సంబంధించి ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు.
TTD Venkateswara swamy : తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం లేదంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
Online sex racket busted in Tirupati: తిరుపతి: అతి పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో గుట్టుగా సాగుతున్న సీక్రెట్ హైటెక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు రట్టు చేశారు. గత కొన్ని రోజులుగా తిరుపతిలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచార దందా (Prostitution in Tirupati) జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు పథకం ప్రకారం రైడింగ్ చేసి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు.
11 COVID patients dead in Tirupati's Ruia Hospital tragedy: తిరుపతి: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది కరోనా పేషెంట్స్ మృతి చెందారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం... ఆక్సీజన్ ట్యాంకర్ (Oxygen supply tankers) ఆస్పత్రికి ఆలస్యంగా చేరుకోవడంతో దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సీజన్ అవసరమైన కరోనా పేషెంట్స్ ప్రాణవాయువు లేకుండానే గడపాల్సి వచ్చిందని, ఈ కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
RPF Constable Saving Woman Life : ఓ మహిళా ప్రయాణికురాల్ని కానిస్టేబుల్ రక్షించారు. దక్షిణ మధ్య రైల్వే మండల విభాగం అధికారులు ఇందుకు సంబంధించిన వీడియోను తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.