Telangana Sarkar: భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బుధవారం శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి భూ భారతి చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.
Ponguleti Srinivasa Reddy Comments On KTR Arrest: పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరో బాంబు పేల్చారు. ఈ కారు రేసులో కేటీఆర్పై సీబీఐ కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్ట్ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు.
Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 20 వరకూ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి త్వరలో బుల్డోజర్ రాబోతుందా. ఇప్పటికే ఆయన ఇంటికి సంబంధించి ఎంత మేరకు కూలగొట్టాలో దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు మార్కింగ్ చేశారు. ఇంతకీ బాలయ్య ఇంటిని రేవంత్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది.. వివరాల్లోకి వెళితే..
Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
Facial Attendance: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు హాజయ్యే ఉద్యోగులు విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్ గుడ్న్యూస్ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. అవును ఈ నెలలో వరుసగా విద్యార్థులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
BJP And BRS Party Adilabad Leaders Joins In Congress Party: ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెండూ పార్టీలకు డబుల్ షాక్ ఇచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి కీలక నాయకులను పార్టీలో చేర్పించుకుని కాంగ్రెస్ రాజకీయంగా కలకలం రేపింది.
Telangana Politics Heats With Padi Kaushik Reddy Arrest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్లు కొనసాగడంపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పిట్ట బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. సమాజమే బుద్ధి చెబుతుందని ప్రకటించారు.
MLA Padi Kaushik Reddy Arrest Incident Of Banjara Hills CI Protest: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారింది. బంజారాహిల్స్ సీఐతో వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.
MLA Padi Kaushik Reddy Argued With Banjara Hills CI: తెలంగాణలో సంచలనం రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శించారు. బంజారాహిల్స్ సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వాదం పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Earthquake Today: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనలకు గురి చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 7 గంటల సమయంలో భూమి రెండు సార్లు కంపించింది. ఈ సమయంలో భూమి దాదాపు రెండు నుంచి మూడు సార్లు కంపించింది. ఈ ఘటన ఉదయం 7.25 గంటల ప్రాంతంలో జరిగిందని స్థానికులు తెలిపారు.
తెలంగాణలో ని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూమి కంపించింది. ఈ భూకంపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 5.3 మాగ్నిట్యూడ్గా గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో 5నుంచి 15 సెకండ్ల వరకు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనలో స్థానికులు.. ఉదయాన్నే సిటీ మొత్తం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది.. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనం భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Samakka Sarakka Earthquake: వన దేవతలైన సమ్మక్క సారలమ్మలకు కోపం వచ్చిందా..అందుకే భూకంపాలు.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపాల వెనక వన దేవతల ఆగ్రహించినట్టు స్థానిక ప్రజానీకం చెప్పుకుంటున్నారు.
Sensational Details Reveals In Constable Murder: తెలంగాణలో కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరి తప్పుదారి పట్టడంతో తమ్ముడు చంపేశాడని తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకోవడం నచ్చని చెల్లిని హత్యమార్చాడు.
Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Telangana Govt 10Th Class: తెలంగాణలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.