Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Saraswati River Pushkaralu 2025: సరస్వతీ నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతాయి. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రూ. 25కోట్ల నిధులు మంజూరు చేశారు. పుష్కరాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Rythu Bharosa Amount Rs 569 Cr Debit Into Farmers Bank Accounts: ఊరించి ఊరించి పంట పెట్టుబడి సహాయం కొంతమంది రైతులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో.. కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Rajagopal Reddy Controversial Comments : అధికార పార్టీలో ఆ నాయకుడి తీరు మరోసారి కల్లోలం రేపుతుందా ..? వరుస పెట్టి ఆ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం..? ఆయన ఆశించి దక్కుతుందని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారా..? అనుకున్నది జరగకపోవడంతో మరోసారి తన అసలైన క్యారెక్టర్ ను చూపిస్తున్నారా..? ఆయన తీరుతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు అధిష్టానం ఆందోళన చెందుతుందా..? ఇంతకీ ఆ లీడర్ ఎవరు ..? ఆయన ఆశిస్తున్నదేంటి..?
Bandi Sanjay Press Meet: కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Attack On Sri Ram Mandir In Sircilla: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆందోళన చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Attack On Sri Ram Mandir Vandalised Lord Sri Ram Idol: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Bandi Sanjay Sensational Comments On Padma Award For Gaddar: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కక్ష అనే విమర్శలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్ను హంతకుడిగా చిత్రీకరించడం వివాదం రేపింది.
Telangana Govt Employees Issues: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు, పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు.
Padma Bhushan Ajith: కేంద్రం 2025 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో తెలుగులో సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. అటు తమిళనాడు సూపర్ స్టార్ అజిత్ తో పాటు శోభన, శేఖర్ కపూర్ సహా పలువురిని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో అజిత్ తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేయడంతో పాటు పద్మభూషణ్ వరకు అజిత్ సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.
Padma Shri Manda Krishna Madiga: మంద కృష్ణ మాదిగ.. సామాజిక సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోన్న యోధుడు. గత 3 దశాబ్దాలుగా ఎస్పీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. మాదిగల సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలపై పోరాటమే ఆయన్ని పద్మ శ్రీ వరించేలా చేసింది.
LYF Teaser Launch: తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే చిత్రాలు ఎన్నో తెరకెక్కాయి. ఈ రూట్లోనే వచ్చిన మరో మూవీ ‘లవ్ యువర్ ఫాదర్’ (LYF). మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నప రెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు.
Once Again Telangana Big Disappointed On Padma Awards: పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. పట్టుమని ఐదు మందికి కూడా పురస్కారాలు దక్కకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోసారి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
KT Rama Rao Hot Comments: దావోస్ వేదికగా తెలంగాణ పరువు తీసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో కళకళకనిపించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సేవలను తప్పుట్టిన రేవంత్ రెడ్డిని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఖండించారు. అనంతరం కొన్ని క్రీడలు ఆందోళనను తొక్కివేయడంతో తాత్కాలిక వ్యత్యాసం,
Crocodile in House: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ ఇంటి ఆవరణలో మొసలి కలకలం రేపింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెలో మొసలి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
Telangana secretariat Restrictions: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ లో ప్రవేశించాలంటే ఎన్నో ఆంక్షలుండేవి. ఆ విధానాలను తప్పు పడుతూ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు.. తాజాగా సెక్రటేరియట్ లో ప్రజలు, మీడియా ప్రవేశంపై ఆంక్షలు పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు.
Telangana Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ యూత్ కాంగ్రెస్ నేతల బాహా బాహాకి వేదికగా మారింది. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉంటున్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో వచ్చిన నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
Revanth Dawos Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16న దాదాపు 8 రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ముందుగా సింగపూర్ వెళ్లిన రేవంత్ ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం పలువురు ఇన్వెష్టర్లతో పాటు మెఘా కంపెనీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.