ఏపీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ అందుకు ఒప్పుకోలేదు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన (English Medium In AP Schools)ను తోసిపుచ్చింది.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు కోర్టు ధిక్కారం కేసులో కేవలం ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించారు. ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) మూడు రాజధానుల అంశాన్ని సుప్రీంకోర్టు ( Supreme court ) మరో బెంచ్ కు బదిలీ చేస్తూ విచారణ ప్రారంభించింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి వాదిస్తుండటంతో...కేసును మరో బెంచ్ కు బదిలీ చేశారు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant death case) అనుమానాస్పద మృతి కేసులో సుప్రీంకోర్టు ( supreme court ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్ ముఖ్యమంత్రి వినతి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకీ అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే (CJI SA Bobde) తన సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శించారు. తన ప్రశ్నతో ఖైదీని ఇరుకునపెట్టే యత్నం చేశారు.
ఆస్తిలో కేవలం కుమారులకే హక్కు ఉందని భావిస్తుంటారు. మహిళలకు ఆస్తి హక్కు చెందుతుందా (Daughters Have right over Parental Property) అనే విషయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది
విజయ్ మాల్యా కేసులో ( Vijay Mallya ) ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతుండగా తాజాగా సుప్రీం కోర్టులో మాల్యా కేసుకు సంబంధించిన పలు కీలక దస్త్రాలు అదృశ్యమవడం చర్చనియాంశమైంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
ఆటగాడిగా, కెప్టెన్గా విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడి (BCCI President)గా కీలక పదవిని సైతం అలంకరించాడు.
రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఈ విధానంలో ఎదుర్కోలేమని భావించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గింది. స్పీకర్ సీపీ జోషి (Rajasthan Assembly Speaker CP Joshi) తన పిటిషన్ను సుప్రీంకోర్టులో ఉపసంహరించుకున్నారు.
Vijay Mallya: విజయ్ మాల్యా భారత ప్రభుత్వానికి కొత్త ఆఫర్ చేశాడు. తనపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోండటంతో మాల్యా ఈ సారి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో.. ఇక చేసేదేమి లేక డబ్బు చెల్లించే ( Debt Repayment ) అన్ని ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు.
ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , దేశ భద్రత, హనీట్రాప్ ( Honetrap ) వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఆర్మీ అదికారి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ను ( Ban on Facebook ) నిషేధించడాన్ని ఆయన సవాలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.