Pope Francis Apologises: పోప్ ఫ్రాన్సిస్ కెనడాలోని స్థానిక జాతుల ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రెండు దశాబ్దాల నాటి రెసిడెన్షియల్ పాఠశాల హత్యల వ్యవహారంపై తాజాగా స్పందించారు. తనను కలిసేందుకు వచ్చిన కెనడా స్థానిక జాతుల ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Food Poisoning in School: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం విశ్వనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డీఈఓ రంగారెడ్డి వెల్లడించారు.
Parents hitting school Teacher. కన్న బిడ్డ లాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఓ ట్యూషన్ టీచర్ను పేరెంట్స్ దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది.
183 people reaches to India from Ukraine. ఉక్రెయిన్ నుంచి మరో 183 మంది భారత విద్యార్థులు సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. ఆపరేషన్ గంగలో భాగంగా విద్యార్థులు ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.
గేట్ పరీక్షను (Graduate Aptitude Test in Engineering Exam) వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.
200 TV Channels for Students "ప్రధాన మంత్రి ఈ విద్య" స్కీమ్లో భాగంగా విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్ రానున్నాయి. 1 నుంచి 12వ తరగతి చదివే వారందరికీ ఈ ఛానెల్స్ ఉపయోగకరంగా మారనున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపీ పాలిసెట్) రెండో విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Viral Video: హిమాలయాల్లో హిమపాతాలు సంభవించడం సాధారణం. కానీ ఇటీవల నేపాల్ లో మంచు పర్వతంపై వచ్చిన హిమపాతం ఇంతముందుకు ఎప్పుడూ చూడనంత పెద్దది. దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు.
Summer holidays for schools and colleges in Telangana: హైదరాబాద్: తెలంగాణలోని స్కూల్స్, కాలేజ్లకు సమ్మర్ హాలీడేస్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకాకం జూన్ 15తో వేసవి సెలవులు ముగియగా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరుస్తారా లేదా ? ఒకవేళ పునఃప్రారంభిస్తే క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉండనున్నాయనే సందేహాలతో అయోమయం నెలకొంది.
TS Model school entrance exam application last date: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణలోని మోడల్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సినిమాలు, సీరియల్స్లో సైతం ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ ఇస్తున్నా ఈ అలవాటు పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు.
Golden Jubilee Scholarship Scheme LIC: భారత జీవిత భీమా సంస్థ (LIC) నగదు సేవింగ్స్, పాలసీలతో పాటు మంచి పనులు సైతం చాలా చేస్తుంది. ప్రతి ఏడాది విద్యార్థులకు ఉపకార వేతనాలు సైతం అందిస్తోంది. పేద విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ అందించనుంది. 2020-21 సంవత్సరానికిగానూ ‘గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్-2020’ పేరుతో ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది.
CBSE Class 10th | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతున్న వారి కోసం ఈ వార్త ప్రత్యేకం. సీబీఎస్సీ క్లాస్ 10,12 పరీక్షలకు సంబంధించిన డాటా షీట్ త్వరలో విడుదల చేయనున్నారు.
దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో ఇప్పటికే ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతుండగా.. తాజాగా టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఫెయిల్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికుతోంది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి విజృంభిస్తునే ఉంది. నిత్యం కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్లాక్ 5.0 లో భాగంలో అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కళాశాలలలను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం పలు రంగాలపై విపరీతంగా పడింది. ఇప్పటివరకు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఎన్సీసీ శిక్షణ సైతం నిలిచిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.