rahul gandhi news : కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిరంలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద యెత్తున వినిపించినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించి... ఆయన దేశమంతా రైలు యాత్ర చేయాలని నేతలు ప్రతిపాదించారు. దేశమంతా రైల్లో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటే పార్టీకి బాగుంటుందనే అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తమైంది.
Poll strategist Prashant Kishor on Tuesday declined to join the Congress a day after party president Sonia Gandhi decided to constitute an ‘empowered action group’ for 2024 to address political challenges ahead
The key meeting was chaired by Congress chief Sonia Gandhi. Several senior leaders were present at the meeting held at her residence in Delhi 10 Janpath
Prashant Kishore Congress : కాంగ్రెస్లో ప్రశాంత్ చేరితే 2024 లోక్ సభ ఎన్నికల్లో పక్కాగా గెలవొచ్చని భావిస్తున్నందునే... కాంగ్రెస్ అధిష్టానం ప్రశాంత్ కిషోర్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రశాంత్ చేరికపై స్పష్టత రానుంది.
Prashant Kishor: జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని తహతహలాడుతున్న పీకే.. కాంగ్రెస్ లో చేరడానికి ఈ కండీషన్లు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కోసం మిగితా పార్టీలతో బంధాలు కట్ చేసుకోవడానికి పీకే సిద్ధమయ్యారని చెబుతున్నారు.
The Congress started its preparations for the next Lok Sabha elections with political strategist Prashant Kishor presenting a detailed roadmap for 2024 before Congress interim president Sonia Gandhi and top party leaders
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే పీకే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచిన ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్లో సంచలనం రపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆ పార్టీ ముఖ్య నేతలకు వివరించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వస్తోంది.
PK Joining Congress: 2024 జనరల్ ఎలక్షన్సే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. 2024లో కచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో చేతులు కలిపింది.
Prashant Kishor meets Sonia Gandhi. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల్లోనే రెండో సారి భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
Election strategist Prashant Kishor met Congress chief Sonia Gandhi late this evening for a planning session on the next round of assembly polls due this year and the next general elections
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరుతారన్న వార్తల నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వర్గ పోరుతో రోడ్డున పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ను గాడిలో పెట్టేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద అసమ్మతి స్వరం వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ పెద్దలను ఢిల్లీ పెద్దలు దూరం పెట్టారు. దీంతో టీపీసీసీ పై రేవంత్ రెడ్డికి పట్టు పెరిగిందని ప్రచారం జరుగుతుంది.
Congress Crisis: కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గులాం నబీ ఆజాద్ మరోసారి ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నట్టు కన్పిస్తోంది. అహ్మద్ పటేల్ స్థానాన్ని గులాం భర్తీ చేయనున్నారా..ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసమ్మతి నేతల్ని చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది.
Navjot Singh Sidhu: కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ పదవకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉత్తరా ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.
Sonia Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చర్యలు చేపటప్టింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా ఆదేశించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇబ్బలేకపోయింది. అటు పంజాబ్ లోనే కాకూండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటమిని చవి చూసింది.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ను వీడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.