6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరుతున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Rahul Gandhi: సొంత టీమ్ రాహుల్ గాంధీకి ఝలక్ ఇచ్చింది. కీలక విషయంలో సొంత టీమ్ మరచిపోవడంతో రాహుల్ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంలో తన టీమ్పై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Party Nyay Patra For Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఏపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. 'న్యాయ్ పత్ర' పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోగా కనిపిస్తోంది.
12 BRS MLAS Joins Congress:తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
INDIA Alliance Maha Rally In Ramleela Maidan: లోక్సభ ఎన్నికల ముందట ఇండియా కూటమి ఐక్యతా రాగా చాటింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్తో సహా విపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
Revanth Reddy Speech at Tukkuguda Congress Meeting: 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
Six Schemes: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులూ ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త 6 పథకాల్ని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Revanth Reddy About 6 Guarantees in Telangana: రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
31 పంపులను ఏర్పాటు చేయాల్సింది.. కేవలం ఒక్క పంపును ప్రారంభించి.. ప్రాజెక్ట్ పూర్తయిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
Komatireddy Venkat Reddy Press Meet: నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే, నాలుగు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి అని అన్నారు. బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మారింది అంటూ బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు.
Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు.
Revanth Reddy About CWC Meeting in Hyderabad: సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.సీడ్లూసీ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు.
YSRTP-Congress Merger: కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వైఎస్ షర్మిల డిమాండ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలో రానుందని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.