ప్రతి ఏటా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ఖేల్రత్న అవార్డుకు టీమ్ఇండియా (Ro'hit'man) రోహిత్ శర్మ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్ చేసింది.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించిన పరపంపరను వరుసగా వీరేంద్ర సెహ్వాగ్ 2011 లో వెస్టిండీస్పై 219 పరుగులు చేయడం ద్వారా వీరేందర్ సెహ్వాగ్ సచిన్ను సమం చేశాడు.
ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ
సురేష్ రైనా క్రికెట్ కెరీర్పై, అతడి టాలెంట్పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్గా ఎదిగాడు. HitMan Rohit Sharma Birthday
పొట్టి క్రికెటైనా టీ20లో క్లీన్ స్వీప్ జరగడం చాల అరుదు. అటువంటి అరుదైన రికార్డుండు సొంత చేసుకుంది భారత్. ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొదటిసారి టీ20 సిరీస్ ను సాధించిన కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.
NZ Vs IND 3rd T20I: కీలక సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, చివరి బంతికి రాస్ టేలర్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కం‘టై’0ది. దీంతో సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ సిక్సర్లతో భారత్ మూడో టీ20తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది.
భారత్ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచ్లో భారత్ అద్వితీయ విజయంతో మెరిసింది. సూపర్ ఓవర్లో టిమ్ సౌతీ చివరి రెండు బంతుల్లో రెండు
NZVsIND 3rd T20 Live Updates | మూడో టీ20లో ఆతిథ్య కివీస్కు భారత్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరోవైపు సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉండటంతో కివీస్ పైనే ఒత్తిడి ఉంది.
హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత చేపట్టాడు. దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు చాలా అరుదుగా కనిపిస్తున్న తరుణంలో క్రికెటర్ రోహిత్ శర్మ తన ఉదారతను చూపాడు. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉండే ఈ రైనోలు ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయని వన్య సంరక్షణ అధికారులు తెలిపారు.
రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భుజానికి గాయమైంది. 43వ ఓవర్లో స్వీపర్ కవర్ వైపు నుంచి పరుగెత్తుతూ వచ్చిన రోహిత్ బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో గాయపడ్డాడు. బంతిని త్రో వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.