Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది. మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
Parliament Budget Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.
Revanth Dawos Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలు ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16న దాదాపు 8 రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ముందుగా సింగపూర్ వెళ్లిన రేవంత్ ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం పలువురు ఇన్వెష్టర్లతో పాటు మెఘా కంపెనీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
Telangana CM Revanth Reddy Foreign Tour: నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి. అక్కడే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేతో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. అటు కేంద్ర మంత్రులను కలిసారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఈ రోజు ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారు.
Rahul Gandhi Vietnam Trip Turns Politics KTR Slams: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్పై విమర్శలు చేశారు.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో దేశం విషాదంలో మునిగింది.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి చేర్పించగా.. కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు.
Parliament Speaker Om Birla: పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద అధికార విపక్ష పార్టీల మధ్య నిన్న జరిగిన రభసను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ తీసుకున్నారు. ఇలాంటివి ఇకపై పునరావృతం కాకూడదన్నారు. ఇటువంటి గొడవలు నివారించేందుకు స్పీకర్ పలు చర్యలు తీసుకున్నారు.
Parliament session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీలను తోసేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇద్దరు ఎంపీలు ఇప్పటికే తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Rahul Gandhi: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారంటూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎంపీలు పోటాపోటీ నిరసనల చేపట్టారు. ఈ తోపులాటలో బీజేపీ ఎంపీకు గాయాలు కాగా తనను ముగ్గురు బీజేపీ ఎంపీలు కొట్టారంటూ రాహుల్ గాంధీ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Parliament: పార్లమెంట్ ప్రాంగణంలో అధికారపక్ష ఎంపీలను విపక్షనేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీకి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనను నెట్టేశారంటూ బీజేపీ ఎంపీ ఆరోపించారు. రాహుల్ తనను నెట్టడంతో తాను కింద పడిపోయానని ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు. నన్ను బెదిరించడంతో నేను నెట్టేశానని..జరిగిందంతా మీ కెమెరాల్లో చూడండి అంటూ రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. పార్లమెంట్ లో అసలేం జరిగిందో చూద్దాం.
One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
One Nation one Election: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.