Telangana: అనుకున్నదే జరిదింది. వివిధ రకాల ఊహాగానాల మధ్య గెడ్డం వివేక్ బీజేపీకు రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల లీడర్లు జోరుగా ప్రచారాన్ని కోనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాలమూరులో కాంగ్రెస్ పార్టీ జరిపిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Harish Rao On Rahul Gandhi And Revanth Reddy: రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అప్పట్లో సోనియా గాంధీని బలి దేవత అన్నాడని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎన్ఏలు మ్యాచ్ కావట్లేదన్నారు.
ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ''క్వీన్ ఎలిజబెత్ రాణి'' అంటూ ఎమ్మెల్సీ కవిత సంబోదించటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఊపందుకుంది.. ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు.. ఆరోపణలతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా మోర్తాడు జరిగిన సభలో ప్రసంగించారు.
Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
Jagtial Congress Public Meeting: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని.. ఒకరికొరు సపోర్ట్ చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని.. తన ఇల్లు ప్రజల్లో హృదయాల్లో ఉందన్నారు.
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలతో ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Congress Mulugu Public Meeting: దేశంలో బీజేపీపై తాము యుద్ధం చేస్తున్నామని.. కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు రాహుల్ గాంధీ. తాము ఏ హామీ ఇచ్చినా.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.
మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నరు. తెలంగాణాకి వచ్చే వారందరికీ స్వాగతం.. వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్ళండి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
Revanth Reddy Speech at Tukkuguda Congress Meeting: 2004లో ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ వచ్చిన తెలంగాణలో రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరిని కేసీఆర్ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విజయభేరి సభలో విడుదల చేసిన గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించింది. రానున్న ఎన్నికలే ద్యేయంగా వ్యూహాలు ఉండబోతున్నాయి. దీనికి గాను రెండు రోజుల పాటు హైదరాబ్ లో CWC సమావేశం జరగనుంది.
MLC Kavitha Slams Congress Party: మహిళా రిజర్వేషన్ బిల్లు గత 20 ఏళ్లుగా ఆమోదం పొందనప్పటికీ గత 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
Revanth Reddy About 6 Guarantees in Telangana: రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
BRS MLC Kalvakuntla Kavitha: నిజామాబాద్ : అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. లడ్డాఖ్కు వెళ్లిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ గౌతం ఆదానిని విమర్శించారని, మరి అదే విమర్శలను రాజస్థాన్లో చేయగలరా అని ప్రశ్నించారు.
Revanth Reddy About CWC Meeting in Hyderabad: సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.సీడ్లూసీ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి అని అన్నారు.
YSRTP-Congress Merger: కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వైఎస్ షర్మిల డిమాండ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలో రానుందని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
Revanth Reddy satires on LPG cylinder Price Cut: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.