Minister KTR Reacts On ED Notice to MLC Katitha: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ అంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపించింది ఈడీ కాదని.. మోడీ సమన్లుగా భావించాలని అన్నారు. దేశాన్ని ప్రధాని మోడీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Nagaland CM Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి నీఫియు రియో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా క్యాబినెట్ లో తొలి మహిళా మంత్రిగా సల్హౌతునో క్రుసె ఎన్నికయ్యారు.
Bandi Sanjay Comments On CM KCR: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల నేతలు రాసిన లేఖపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంతకాలే లేకుండా లెటర్లు ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
OYO Founder Ritesh Agarwal Wedding: ఇటీవలే రితేష్ అగర్వాల్ తనకు కాబోయే భార్యతో పాటు తన తల్లిని కూడా తీసుకుని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. తన పెళ్లికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కోరాడు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానికి కూడా రితేష్ అగర్వాల్ పెళ్లికి ఆహ్వానం అందింది.
PM kisan Samman Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా అన్నదాతలు లబ్దిపొందనున్నారు. మరి మీ ఖాతా ఓసారి చెక్ చేసుకోండి.
UPI Transactions News : ప్రస్తుతం దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మారుమూల పల్లెటూరు ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు.. టి కొట్టు నుంచి కార్ల షోరూం వరకు అంతటా యూపీఐ పేమెంట్స్ విరివిగా జరుగుతున్నాయి.
Central Government Scheme: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ ప్రకటించిందా..? నెల రూ.6 వేలు అందజేయనుందా..? మీరు కూడా ఆ మెసెజ్ చూశారా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కాస్త ఆగండి. ఈ విషయంలో పీఐబీ క్లారిటీ ఇచ్చింది.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ వాయిదా డబ్బుల కోసం నిరీక్షిస్తున్న కోట్లాదిమంది రైతులకు గుడ్న్యూస్. జనవరి 28వ తేదీన దేశంలోని అన్నదాతలకు అతి ముఖ్యమైన రోజు కానుంది.
PM Modi on Pathaan Controversy: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Vande Bharat Express: ఏపీ, తెలంగాణ మధ్య తొలి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ సంక్రాంతి రోజు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Brazil Protests: బ్రెజిల్లో నూతన అధ్యక్షుడి ఎంపిక అల్లర్లకు దారి తీసింది. మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బ్రెజిల్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారు.
Ganga Vilas Cruise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం ప్రయాణించే రివర్ క్రూయిజ్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. వారణాసిలో జెండా ఊపి ప్రారంబించనున్న ఈ రివర్ క్రూయిజ్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.
PM Garib Kalyan Yojana: రేషన్ కార్డు లబ్ధిదారులకు కొత్త ఏడాదిలో గుడ్న్యూస్ వచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఏడాది పొడగించింది. దీంతో లబ్ధిదారులు ఈ సంవత్సరం అంతా ఉచిత రేషన్ అందుకోనున్నారు.
PM Modi Mother Heeraben Dies at 100: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంపై ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
PM Narendra Modis mother Heeraben Modi hospitalized. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం క్షీణించింది. అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమె చేరారు.
CM Jagan Meet PM Modi: రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధిన కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Pm Garib Kalyan Yojana: పీఎంజీకేఏవై పథకంతో కోట్లాది మందికి లబ్ధి చేకూరుతోంది. కరోనా సమయంలో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి నెలా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఈ పథకం గడువు ఈ నెల 31న ముగుస్తోంది. మరోసారి ఈ పథకాన్ని కేంద్ర పొడగిస్తుందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.